దేశం నుండి బయలుదేరే ముందు ట్రాఫిక్ జరిమానాలు చెల్లించాలి
- August 19, 2023
కువైట్: విదేశీయులు కువైట్ నుండి బయలుదేరే ముందు వారిపై ఏవైనా ట్రాఫిక్ ఉల్లంఘనలు ఉంటే జరిమానాలు చెల్లించాలని అంతర్గత మంత్రిత్వ శాఖ సూచించింది. శనివారం నుండి ఏదైనా కారణం చేత దేశం విడిచి వెళ్లాలనుకునే ప్రవాసుడు తనపై నమోదు చేసిన ట్రాఫిక్ ఉల్లంఘనలను చెల్లించాలి. విదేశీయుడు జరిమానాను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆన్లైన్ పోర్టల్లో, ఏదైనా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కార్యాలయంలో లేదా విమానాశ్రయం మరియు సరిహద్దు పోర్టులో ఉన్న కార్యాలయంలో చెల్లించవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రతి ప్రవాసుడు చట్టానికి కట్టుబడి ఉండాలని, వాటిని ఉల్లంఘించవద్దని మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







