ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన స్వామి బ్రహ్మవిహారిదాస్
- August 20, 2023
న్యూఢిల్లీ: భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని BAPS స్వామినారాయణ్ సంస్థకు చెందిన స్వామి బ్రహ్మవిహారిదాస్ కలిసారు. ఈ సందర్భంగా మోదీకి అమెరికాలోని రాబిన్స్విల్లేలోని స్వామినారాయణ అక్షరధామ్లో ప్రస్తుతం కొనసాగుతున్న 'ఫెస్టివల్ ఆఫ్ ఇన్స్పిరేషన్స్' అప్డేట్తో పాటు BAPS జరుపుకోబోయే 'ఫెస్టివల్ ఆఫ్ హార్మొనీ' వివరాలను స్వామి బ్రహ్మవిహారిదాస్ పీఎం మోదీకి తెలియజేశారు. 2024 ఫిబ్రవరి 14న ప్రారంభం కానున్న అబుధాబిలోని హిందూ మందిర్ ప్రపంచ ప్రయోజనాల కోసం చేస్తున్న సార్వత్రిక సామాజిక, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక కృషిని ప్రధాన మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా స్వామీజీకి శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రేమ, శాంతి మరియు సామరస్యానికి ప్రతీగా నిలచే ఐకానిక్ మందిర్ 3D నమూనాను ప్రధానికి బహుకరించారు .
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









