ఇండియాలో WHO డైరెక్టర్ జనరల్తో సౌదీ ఆరోగ్య మంత్రి భేటీ
- August 20, 2023
రియాద్: సౌదీ ఆరోగ్య మంత్రి ఫహద్ అల్-జలాజెల్ భారతదేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్తో సమావేశమయ్యారు. భారతదేశంలో జరిగిన G20 దేశాల ఉమ్మడి ఆరోగ్య - ఆర్థిక మంత్రుల సమావేశాలలో అల్-జలాజెల్ సారథ్యంలో సౌదీ అరేబియా ప్రతినిధి బృందం పాల్గొంటుంది. ఈ సమావేశంలో అల్-జలాజెల్ మరియు ఘెబ్రేయేసస్ అంతర్జాతీయ అంశాలను తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. అలాగే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్ని ఆరోగ్య పరిస్థితులపై చర్చించారు. డిజిటల్ హెల్త్, రోగుల భద్రతకు సంబంధించి సౌదీ అరేబియా ప్రెసిడెన్సీ అవుట్పుట్ల కొనసాగింపుపై వారు సమీక్షించారు.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్







