ఇండియాలో WHO డైరెక్టర్ జనరల్తో సౌదీ ఆరోగ్య మంత్రి భేటీ
- August 20, 2023
రియాద్: సౌదీ ఆరోగ్య మంత్రి ఫహద్ అల్-జలాజెల్ భారతదేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్తో సమావేశమయ్యారు. భారతదేశంలో జరిగిన G20 దేశాల ఉమ్మడి ఆరోగ్య - ఆర్థిక మంత్రుల సమావేశాలలో అల్-జలాజెల్ సారథ్యంలో సౌదీ అరేబియా ప్రతినిధి బృందం పాల్గొంటుంది. ఈ సమావేశంలో అల్-జలాజెల్ మరియు ఘెబ్రేయేసస్ అంతర్జాతీయ అంశాలను తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. అలాగే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్ని ఆరోగ్య పరిస్థితులపై చర్చించారు. డిజిటల్ హెల్త్, రోగుల భద్రతకు సంబంధించి సౌదీ అరేబియా ప్రెసిడెన్సీ అవుట్పుట్ల కొనసాగింపుపై వారు సమీక్షించారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







