2023లో 225 సంస్థలకు 77 మిలియన్ దిర్హామ్లు జరిమానా
- August 22, 2023
యూఏఈ: మనీలాండరింగ్ మరియు టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులకు సంబంధించి 2023 సంవత్సరంలో ఇప్పటివరకు 225 కంపెనీలపై చర్యలు తీసుకున్నట్లు యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చట్టాలను ఉల్లంఘించిన ఆయా కంపెనీలకు మొత్తం విలువ 76.9 మిలియన్ దిర్హామ్లు అడ్మినిస్ట్రేటివ్ పెనాల్టీలు విధించినట్లు పేర్కొంది. అదే సమయంలో ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ యొక్క మనీలాండరింగ్ నిరోధక వ్యవస్థ (goAML)లో నమోదు చేయడంలో విఫలమైనందుకు 50 సంస్థలను మూడు నెలల పాటు సస్పెండ్ చేసినట్లు తెలిపింది. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (goAML) సిస్టమ్ ద్వారా అనుమానాస్పద లావాదేవీలపై తనిఖీలు చేపట్టినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్







