2023లో 225 సంస్థలకు 77 మిలియన్ దిర్హామ్లు జరిమానా
- August 22, 2023
యూఏఈ: మనీలాండరింగ్ మరియు టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులకు సంబంధించి 2023 సంవత్సరంలో ఇప్పటివరకు 225 కంపెనీలపై చర్యలు తీసుకున్నట్లు యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చట్టాలను ఉల్లంఘించిన ఆయా కంపెనీలకు మొత్తం విలువ 76.9 మిలియన్ దిర్హామ్లు అడ్మినిస్ట్రేటివ్ పెనాల్టీలు విధించినట్లు పేర్కొంది. అదే సమయంలో ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ యొక్క మనీలాండరింగ్ నిరోధక వ్యవస్థ (goAML)లో నమోదు చేయడంలో విఫలమైనందుకు 50 సంస్థలను మూడు నెలల పాటు సస్పెండ్ చేసినట్లు తెలిపింది. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (goAML) సిస్టమ్ ద్వారా అనుమానాస్పద లావాదేవీలపై తనిఖీలు చేపట్టినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









