2023లో 225 సంస్థలకు 77 మిలియన్ దిర్హామ్లు జరిమానా
- August 22, 2023
యూఏఈ: మనీలాండరింగ్ మరియు టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులకు సంబంధించి 2023 సంవత్సరంలో ఇప్పటివరకు 225 కంపెనీలపై చర్యలు తీసుకున్నట్లు యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చట్టాలను ఉల్లంఘించిన ఆయా కంపెనీలకు మొత్తం విలువ 76.9 మిలియన్ దిర్హామ్లు అడ్మినిస్ట్రేటివ్ పెనాల్టీలు విధించినట్లు పేర్కొంది. అదే సమయంలో ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ యొక్క మనీలాండరింగ్ నిరోధక వ్యవస్థ (goAML)లో నమోదు చేయడంలో విఫలమైనందుకు 50 సంస్థలను మూడు నెలల పాటు సస్పెండ్ చేసినట్లు తెలిపింది. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (goAML) సిస్టమ్ ద్వారా అనుమానాస్పద లావాదేవీలపై తనిఖీలు చేపట్టినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







