భారత ఎంబసీ మిషన్ లైఫ్ ప్రచారం సక్సెస్
- August 22, 2023
మస్కట్: వాతావరణ మార్పుల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో మిషన్ లైఫ్ (పర్యావరణానికి జీవనశైలి) చొరవలో భాగంగా మస్కట్ లోని భారత రాయబార కార్యాలయం వారం రోజుల పాటు నిర్వహించిన అవగాహన ప్రచారం విజయవంతంగా ముగిసింది. ఆగస్ట్ 13 నుండి ఆగస్ట్ 19 వరకు సాగిన ఈ ప్రచారంలో వ్యర్థ వినియోగం నుండి వనరుల వినియోగంపై అవగాహన కల్పించారు. దైనందిన జీవితంలో పర్యావరణ అనుకూల పద్ధతులను అనుసరించేలా ప్రేరేపించడం ద్వారా వాతావరణ మా, గ్లోబల్ వార్మింగ్ సవాళ్లను పరిష్కరించడానికి కృషి చేశారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా పర్యావరణ ఔత్సాహికులు, ఒమన్లోని భారతీయ సంఘంలోని ప్రముఖ సభ్యులు పాల్గొన్నారు. ఈ మిషన్ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని వినిపించడంతోపాటు రాయబారి హెచ్.ఇ. అమిత్ నారంగ్ తన ప్రసంగంలో వాతావరణ మార్పులను పరిష్కరించాల్సిన ఆవశ్యకతను, ఈ లక్ష్యాన్ని సాధించడంలో మిషన్ లైఫ్ పాత్రను వివరించారు.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్







