నౌకాదళ సహకారంపై చర్చించిన ఇండియా, కువైట్
- August 22, 2023
కువైట్: కమాండర్ ఆఫ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ వెస్ట్రన్ ఫ్లీట్, రియర్ అడ్మిరల్ వినీత్ మెక్కార్టీ సోమవారం కువైట్ నేవల్ ఫోర్సెస్ కమాండర్ మేజర్ జనరల్ హజ్జా ముత్లాక్ అల్-అలాటితో సమావేశమయ్యారు. భారత నావికాదళం, కువైట్ నావల్ ఫోర్స్ మధ్య ద్వైపాక్షిక సహకారంపై ఈ సందర్భంగా చర్చించారు. అలాగే ఇరు దేశాల మధ్య సైనిక సహకారంపై చర్చించారు. భారత నౌకాదళ నౌక INS విశాఖపట్నం పర్యటనలో భాగంగా రియర్ అడ్మిరల్ వినీత్ మెక్కార్టీ మరియు అతని బృందం కువైట్లో ఉన్న విషయం తెలిసిందే. భారత నౌకాదళం, కువైట్ నౌకాదళం మధ్య సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో INS విశాఖపట్నం కువైట్ నౌకాదళంతో సంయుక్త నౌకాదళ విన్యాసాలను నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం
- హిమాచల్ ప్రదేశ్ వరదలు..చిక్కుకుపోయిన 50 పర్యాటక వాహనాలు
- గ్రీస్లో UPIని ప్రారంభించిన భారత్
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!







