నౌకాదళ సహకారంపై చర్చించిన ఇండియా, కువైట్
- August 22, 2023
కువైట్: కమాండర్ ఆఫ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ వెస్ట్రన్ ఫ్లీట్, రియర్ అడ్మిరల్ వినీత్ మెక్కార్టీ సోమవారం కువైట్ నేవల్ ఫోర్సెస్ కమాండర్ మేజర్ జనరల్ హజ్జా ముత్లాక్ అల్-అలాటితో సమావేశమయ్యారు. భారత నావికాదళం, కువైట్ నావల్ ఫోర్స్ మధ్య ద్వైపాక్షిక సహకారంపై ఈ సందర్భంగా చర్చించారు. అలాగే ఇరు దేశాల మధ్య సైనిక సహకారంపై చర్చించారు. భారత నౌకాదళ నౌక INS విశాఖపట్నం పర్యటనలో భాగంగా రియర్ అడ్మిరల్ వినీత్ మెక్కార్టీ మరియు అతని బృందం కువైట్లో ఉన్న విషయం తెలిసిందే. భారత నౌకాదళం, కువైట్ నౌకాదళం మధ్య సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో INS విశాఖపట్నం కువైట్ నౌకాదళంతో సంయుక్త నౌకాదళ విన్యాసాలను నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







