SR 500000 స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ప్రవాసుడు
- August 22, 2023
రియాద్: రాజ్యం నుండి SR500000 నగదును అక్రమంగా తరలించడానికి ఒక ఆసియా జాతీయుడు చేసిన ప్రయత్నాన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధికారులు అడ్డుకున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం.. సౌదీ ఎయిర్ పోర్ట్ లో ఓ ప్రవాసుడు స్మగ్లింగ్ బ్బుతో పట్టుబడ్డాడు. మనీలాండరింగ్ ఆరోపణల కింద ప్రవాసుడిపై పబ్లిక్ ప్రాసిక్యూషన్లోని ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తును పూర్తి చేసింది. నిందితుడు రాజ్యాన్ని విడిచి వెళ్లేందుకు ప్రయత్నించిన సందర్భంగా డబ్బును సంచిలో దాచుకున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడిని న్యాయస్థానానికి రిఫర్ చేశారు. అతనిపై అభియోగాలను రుజువు చేయడానికి సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్







