SR 500000 స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ప్రవాసుడు
- August 22, 2023
రియాద్: రాజ్యం నుండి SR500000 నగదును అక్రమంగా తరలించడానికి ఒక ఆసియా జాతీయుడు చేసిన ప్రయత్నాన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధికారులు అడ్డుకున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం.. సౌదీ ఎయిర్ పోర్ట్ లో ఓ ప్రవాసుడు స్మగ్లింగ్ బ్బుతో పట్టుబడ్డాడు. మనీలాండరింగ్ ఆరోపణల కింద ప్రవాసుడిపై పబ్లిక్ ప్రాసిక్యూషన్లోని ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తును పూర్తి చేసింది. నిందితుడు రాజ్యాన్ని విడిచి వెళ్లేందుకు ప్రయత్నించిన సందర్భంగా డబ్బును సంచిలో దాచుకున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడిని న్యాయస్థానానికి రిఫర్ చేశారు. అతనిపై అభియోగాలను రుజువు చేయడానికి సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









