SR 500000 స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ప్రవాసుడు
- August 22, 2023
రియాద్: రాజ్యం నుండి SR500000 నగదును అక్రమంగా తరలించడానికి ఒక ఆసియా జాతీయుడు చేసిన ప్రయత్నాన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధికారులు అడ్డుకున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం.. సౌదీ ఎయిర్ పోర్ట్ లో ఓ ప్రవాసుడు స్మగ్లింగ్ బ్బుతో పట్టుబడ్డాడు. మనీలాండరింగ్ ఆరోపణల కింద ప్రవాసుడిపై పబ్లిక్ ప్రాసిక్యూషన్లోని ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తును పూర్తి చేసింది. నిందితుడు రాజ్యాన్ని విడిచి వెళ్లేందుకు ప్రయత్నించిన సందర్భంగా డబ్బును సంచిలో దాచుకున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడిని న్యాయస్థానానికి రిఫర్ చేశారు. అతనిపై అభియోగాలను రుజువు చేయడానికి సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







