7 మంది శిశువులను చంపిన నర్సుకు జీవితఖైదు
- August 22, 2023
లండన్: ఇంగ్లండ్ లో సంచలనం సృష్టించిన 7 మంది శిశువులను చంపిన నర్సుకు అక్కడి కోర్టు జీవిత ఖైదు విధించింది. నర్స్ లూసీ లెట్బీ ఏడుగురు నవజాత శిశువులను చంపినందుకు తన జీవితాంతం జైలుశిక్ష అనుభవించాలని సోమవారం బ్రిటన్లోని మాంచెస్టర్ క్రౌన్ కోర్టు న్యాయమూర్తి జేమ్స్ గోస్ తీర్పు ఇచ్చారు. 33 ఏళ్ల లెట్బీ, 2015 నుండి 13 నెలల పాటు ఉత్తర ఇంగ్లాండ్లోని కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్లోని నియోనాటల్ యూనిట్లో ఐదుగురు అబ్బాయిలు, ఇద్దరు ఆడపిల్లలను హత్య చేసింది. శిశువులకు ఇన్సులిన్ లేదా గాలితో ఇంజెక్ట్ చేసి వారు చనిపోయేలా చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









