7 మంది శిశువులను చంపిన నర్సుకు జీవితఖైదు
- August 22, 2023
లండన్: ఇంగ్లండ్ లో సంచలనం సృష్టించిన 7 మంది శిశువులను చంపిన నర్సుకు అక్కడి కోర్టు జీవిత ఖైదు విధించింది. నర్స్ లూసీ లెట్బీ ఏడుగురు నవజాత శిశువులను చంపినందుకు తన జీవితాంతం జైలుశిక్ష అనుభవించాలని సోమవారం బ్రిటన్లోని మాంచెస్టర్ క్రౌన్ కోర్టు న్యాయమూర్తి జేమ్స్ గోస్ తీర్పు ఇచ్చారు. 33 ఏళ్ల లెట్బీ, 2015 నుండి 13 నెలల పాటు ఉత్తర ఇంగ్లాండ్లోని కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్లోని నియోనాటల్ యూనిట్లో ఐదుగురు అబ్బాయిలు, ఇద్దరు ఆడపిల్లలను హత్య చేసింది. శిశువులకు ఇన్సులిన్ లేదా గాలితో ఇంజెక్ట్ చేసి వారు చనిపోయేలా చేసింది.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్







