7 మంది శిశువులను చంపిన నర్సుకు జీవితఖైదు
- August 22, 2023
లండన్: ఇంగ్లండ్ లో సంచలనం సృష్టించిన 7 మంది శిశువులను చంపిన నర్సుకు అక్కడి కోర్టు జీవిత ఖైదు విధించింది. నర్స్ లూసీ లెట్బీ ఏడుగురు నవజాత శిశువులను చంపినందుకు తన జీవితాంతం జైలుశిక్ష అనుభవించాలని సోమవారం బ్రిటన్లోని మాంచెస్టర్ క్రౌన్ కోర్టు న్యాయమూర్తి జేమ్స్ గోస్ తీర్పు ఇచ్చారు. 33 ఏళ్ల లెట్బీ, 2015 నుండి 13 నెలల పాటు ఉత్తర ఇంగ్లాండ్లోని కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్లోని నియోనాటల్ యూనిట్లో ఐదుగురు అబ్బాయిలు, ఇద్దరు ఆడపిల్లలను హత్య చేసింది. శిశువులకు ఇన్సులిన్ లేదా గాలితో ఇంజెక్ట్ చేసి వారు చనిపోయేలా చేసింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







