వేసవి ఉష్ణోగ్రతలకు బైబై..13 గంటలకంటే తక్కువకు పగటి వేళలు
- August 22, 2023
యూఏఈ: నివాసితులు ఉష్ణోగ్రతలలో స్వల్ప తగ్గుదలని గమనించి ఉండవచ్చు. ఎందకంటే మండుతున్న వేసవి ఉష్ణోగ్రతల ముగింపును సూచించే నక్షత్రం ఆగస్టు 24న కనిపించనుంది. ఆగస్టు 21 నాటికి పగటి వేళలు 13 గంటలకంటే తక్కువకు తగ్గాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 21 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని ఎమిరేట్స్ ఆస్ట్రోనామికల్ సొసైటీ చైర్మన్ ఇబ్రహీం అల్ జర్వాన్ తెలిపారు. శీతాకాలం నెమ్మదిగా ప్రవేశిస్తున్నందున ఈ రోజు నుండి ఏప్రిల్ 21 వరకు పగటి సమయాలు 13 గంటల కంటే తక్కువకు తగ్గుతాయని, అక్టోబర్ 2 -ఏప్రిల్ 11 మధ్య 11 గంటల కంటే తక్కువగా చేరే అవకాశం ఉందన్నారు. దాదాపు 45 రోజుల తర్వాత అక్టోబర్ 2న పగలు , రాత్రి సమానంగా మారతాయన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







