ప్రవాసులకు అలెర్ట్. సెప్టెంబర్ 1 నుండి కొత్త నిబంధనలు
- August 23, 2023
కువైట్: కువైట్లో నివసిస్తున్న ప్రవాసులు దేశం విడిచి వెళ్లే ముందు విద్యుత్ వినియోగ బిల్లును చెల్లించాలని విద్యుత్, నీరు మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. సెప్టెంబర్ 1 నుండి ఈ నిబంధనల అమలులోకి వస్తుందని తెలిపింది. పెండింగ్ బిల్లు చెల్లింపులను "mew-pay" లేదా Sahel యాప్ ద్వారా ఆన్లైన్లో చెల్లింపు చేయవచ్చని సూచించింది. ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సేవలు లేదా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని T-4 టెర్మినల్లోని కస్టమర్ సర్వీస్ కార్యాలయం లో బిల్లులను చెల్లించే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్







