ప్రవాసులకు అలెర్ట్. సెప్టెంబర్ 1 నుండి కొత్త నిబంధనలు
- August 23, 2023
కువైట్: కువైట్లో నివసిస్తున్న ప్రవాసులు దేశం విడిచి వెళ్లే ముందు విద్యుత్ వినియోగ బిల్లును చెల్లించాలని విద్యుత్, నీరు మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. సెప్టెంబర్ 1 నుండి ఈ నిబంధనల అమలులోకి వస్తుందని తెలిపింది. పెండింగ్ బిల్లు చెల్లింపులను "mew-pay" లేదా Sahel యాప్ ద్వారా ఆన్లైన్లో చెల్లింపు చేయవచ్చని సూచించింది. ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సేవలు లేదా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని T-4 టెర్మినల్లోని కస్టమర్ సర్వీస్ కార్యాలయం లో బిల్లులను చెల్లించే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









