అల్ దఖిలియాలో అగ్ని ప్రమాదం
- August 30, 2023
మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్లోని విలాయత్ ఆఫ్ సమైల్లోని వాణిజ్య కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఆరుగురికి గాయాలైనట్లు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) తెలిపింది. అల్ దఖిలియా గవర్నరేట్లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ విభాగానికి చెందిన అగ్నిమాపక బృందాలు విలాయత్ ఆఫ్ సమైల్లోని వాణిజ్య కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని నియంత్రించాయి. ఈ బృందాలు భవనం నుండి ప్రజలను ఖాళీ చేయించాయి.
తాజా వార్తలు
- ఢిల్లీలో భారీ పేలుడు..8 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు







