ఫస్ట్ టర్మ్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఇండియన్ స్కూల్ స్టూడెంట్స్
- September 01, 2023
యూఏఈ: ఎమిరేట్స్ లోని కొన్ని భారతీయ పాఠ్యప్రణాళిక పాఠశాలలు త్వరలో తమ టర్మ్ పరీక్షలను ప్రారంభించబోతున్నాయి. విద్యార్థులు ఇప్పటికే మొదటి టర్మ్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. పరీక్షలు ఎక్కువగా సెప్టెంబర్ రెండవ వారంలో ప్రారంభమవుతాయి. రానున్న పరీక్షల్లో ఇవాల్యుయేషన్ చేయాల్సిన దాదాపు అన్ని సిలబస్లు వేసవి సెలవుల ప్రారంభానికి ముందే పూర్తయ్యాయని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. పాఠశాలలు వేసవి సెలవులకు ముందే షెడ్యూల్ గురించి విద్యార్థులకు, తల్లిదండ్రులకు సమాచారం అందించాయి. దుబాయ్లోని GEMS అవర్ ఓన్ ఇండియన్ స్కూల్ ప్రిన్సిపాల్ లలితా సురేష్ మాట్లాడుతూ.. వేసవి సెలవులు ముగిసేలోపు పరీక్షల షెడ్యూల్ను విద్యార్థులు, తల్లిదండ్రులకు ముందే తెలియజేసినట్లు తెలిపారు. పరీక్షలు సెప్టెంబరు 15 నుంచి ప్రారంభం కానున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- ICRF సమ్మర్ అవేర్నెస్..200 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- విషాదం..సైనికుడి మృతికి యూఏఈ సంతాపం..!!
- ఒమన్ లో ప్లాస్టిక్ పై నిషేధం..జూలై 1 నుండి ఐదవ దశ ప్రారంభం..!!
- సముద్రయానం ముప్పు..సౌదీ, ఈజిప్ట్, ఖతార్ చర్చలు..!!
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక







