'మనీ డిపాజిట్' ఆడియో రికార్డింగ్ పై అధికార యంత్రాంగం ప్రకటన
- September 03, 2023
యూఏఈ:సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న "మనీ డిపాజిట్" ఆడియో రికార్డింగ్పై అబుధాబిలోని న్యాయ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆడియో రికార్డింగ్ తప్పుదోవ పట్టించేదిగా ఉందని, నిరాధారమైనదని, డిపాజిట్ లబ్ధిదారుడికి చెందినది కాదని అబుధాబి జ్యుడీషియల్ డిపార్ట్మెంట్ (ADJD) స్పష్టం చేసింది. పుకార్లు, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం మానుకోవాలని అధికార యంత్రాంగం ప్రజలను కోరింది. తప్పుదారి పట్టించే ఆడియో రికార్డింగ్ను ప్రచురించిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. యూఏఈలో పుకార్లు మరియు తప్పుడు, తప్పుదారి పట్టించే సమాచారాన్ని పంచుకోవడం అనేది 200,000 దిర్హామ్ల వరకు జరిమానా మరియు జైలు శిక్ష విధించబడే తీవ్రమైన నేరం అని గుర్తుచేసింది.
తాజా వార్తలు
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- "చెక్ యువర్ హెల్త్" క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..
- లండన్లో అగ్నిప్రమాదం..తెలుగు యువకుడు మృతి
- ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగింపు!
- టైటానియం, రేర్ ఎర్త్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్కు కొత్త దిశ: మంత్రి కొల్లు రవీంద్ర
- ఎగ్జిబిషన్ లో 264 మంది పోకిరీలకు బుద్ధి చెప్పిన షీటీమ్స్
- పాకిస్తానీయుల దాడులతో 16 ఏళ్ల ఇండియన్ రెస్టారెంట్ మూత
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!









