జయకు,మమతాబెనర్జీకి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి .
- May 19, 2016
పశ్చిమ్బంగ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అన్నాడీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నాయి. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. జయలలితతో ఫోన్లో మాట్లాడానని.. అన్నాడీఎంకే విజయం సాధిస్తున్నందుకు శుభాకాంక్షలు తెలిపినట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.అనంతరం బంగాల్ సీఎం మమతాబెనర్జీకి కూడా మోదీ ఫోన్ చేశారు. వరుసగా రెండోసారి అధికారంలోకి రానున్న దీదీకి అభినందనలు తెలియజేసినట్లు మోదీ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







