‘డీఓహెచ్’లోప్యాసింజర్ డిజిటల్ అసిస్టెన్స్ కియోస్క్లు ప్రారంభం
- September 06, 2023
దోహా: ప్రయాణికులకు ప్రయాణ అనుభవాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్యాసింజర్ డిజిటల్ అసిస్టెన్స్ కియోస్క్లను హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (DOH) ప్రారంభించింది. ఇందుకోసం అటోస్ మరియు రాయల్ షిపోల్ గ్రూప్తో పనిచేయనుంది. ఈ కియోస్క్లు సమాచారానికి అనుకూలమైన యాక్సెస్ని అందించడానికి, నావిగేషన్లో సహాయం చేయడానికి.. కస్టమర్ సర్వీస్ ఏజెంట్లకు ప్రత్యక్ష వీడియో కాల్లను అందించడానికి, ప్రయాణికులకు సాఫీగా ప్రయాణాలను అందించడానికి రూపొందించబడ్డాయని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సుహైల్ కద్రి తెలిపారు. కియోస్క్లు 20 భాషాల్లో పనిచేయనున్నాయని, విమానాశ్రయ మ్యాప్తో పాటు విమానాలు, విమానాశ్రయ సేవలు, రిటైల్ మరియు F&B అవుట్లెట్లు , విమానాశ్రయంలో ప్రయాణీకుల ఈవెంట్లకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







