‘డీఓహెచ్’లోప్యాసింజర్ డిజిటల్ అసిస్టెన్స్ కియోస్క్లు ప్రారంభం
- September 06, 2023
దోహా: ప్రయాణికులకు ప్రయాణ అనుభవాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్యాసింజర్ డిజిటల్ అసిస్టెన్స్ కియోస్క్లను హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (DOH) ప్రారంభించింది. ఇందుకోసం అటోస్ మరియు రాయల్ షిపోల్ గ్రూప్తో పనిచేయనుంది. ఈ కియోస్క్లు సమాచారానికి అనుకూలమైన యాక్సెస్ని అందించడానికి, నావిగేషన్లో సహాయం చేయడానికి.. కస్టమర్ సర్వీస్ ఏజెంట్లకు ప్రత్యక్ష వీడియో కాల్లను అందించడానికి, ప్రయాణికులకు సాఫీగా ప్రయాణాలను అందించడానికి రూపొందించబడ్డాయని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సుహైల్ కద్రి తెలిపారు. కియోస్క్లు 20 భాషాల్లో పనిచేయనున్నాయని, విమానాశ్రయ మ్యాప్తో పాటు విమానాలు, విమానాశ్రయ సేవలు, రిటైల్ మరియు F&B అవుట్లెట్లు , విమానాశ్రయంలో ప్రయాణీకుల ఈవెంట్లకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







