ఒమన్లోని నిర్మాణ స్థలంలో ప్రమాదంలో ప్రవాసి మృతి
- September 07, 2023
మస్కట్: అల్ ధాహిరా గవర్నరేట్లోని ఇబ్రిలోని విలాయత్లోని భవన స్థలంలో నిర్మాణ సామగ్రి పడటంతో ఒక ప్రవాసుడు మరణించాడు. ఈ మేరకు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) ఒక ప్రకటన విడుదల చేసింది. ఇబ్రిలోని విలాయత్లో నిర్మాణంలో ఉన్న భవనంలో నిర్మాణ వస్తువులు అక్కడ పనిచేస్తున్న కార్మికులపై పడినట్టు సమాచారం రావడంతో సీడిఏఏ బృందాలు అక్కడకు చేరుకున్నాయి. ప్రమాదంలో జరిగిన ప్రాంతం నుంచి ఇద్దరు కార్మికులను బయటకు తీయగా.. అందులో ఒకరు మరణించారు. మరోకరికి తీవ్రగాయాలు కాగా.. అస్పత్రికి తరలించినట్లు సిడిఎఎ వెల్లడించింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









