ఒమన్లోని నిర్మాణ స్థలంలో ప్రమాదంలో ప్రవాసి మృతి
- September 07, 2023
మస్కట్: అల్ ధాహిరా గవర్నరేట్లోని ఇబ్రిలోని విలాయత్లోని భవన స్థలంలో నిర్మాణ సామగ్రి పడటంతో ఒక ప్రవాసుడు మరణించాడు. ఈ మేరకు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) ఒక ప్రకటన విడుదల చేసింది. ఇబ్రిలోని విలాయత్లో నిర్మాణంలో ఉన్న భవనంలో నిర్మాణ వస్తువులు అక్కడ పనిచేస్తున్న కార్మికులపై పడినట్టు సమాచారం రావడంతో సీడిఏఏ బృందాలు అక్కడకు చేరుకున్నాయి. ప్రమాదంలో జరిగిన ప్రాంతం నుంచి ఇద్దరు కార్మికులను బయటకు తీయగా.. అందులో ఒకరు మరణించారు. మరోకరికి తీవ్రగాయాలు కాగా.. అస్పత్రికి తరలించినట్లు సిడిఎఎ వెల్లడించింది.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







