ఒమన్లోని నిర్మాణ స్థలంలో ప్రమాదంలో ప్రవాసి మృతి
- September 07, 2023
మస్కట్: అల్ ధాహిరా గవర్నరేట్లోని ఇబ్రిలోని విలాయత్లోని భవన స్థలంలో నిర్మాణ సామగ్రి పడటంతో ఒక ప్రవాసుడు మరణించాడు. ఈ మేరకు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) ఒక ప్రకటన విడుదల చేసింది. ఇబ్రిలోని విలాయత్లో నిర్మాణంలో ఉన్న భవనంలో నిర్మాణ వస్తువులు అక్కడ పనిచేస్తున్న కార్మికులపై పడినట్టు సమాచారం రావడంతో సీడిఏఏ బృందాలు అక్కడకు చేరుకున్నాయి. ప్రమాదంలో జరిగిన ప్రాంతం నుంచి ఇద్దరు కార్మికులను బయటకు తీయగా.. అందులో ఒకరు మరణించారు. మరోకరికి తీవ్రగాయాలు కాగా.. అస్పత్రికి తరలించినట్లు సిడిఎఎ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం
- ఏపీలో ఎయిర్పోర్ట్ అభివృద్ధి పై కేంద్రం శుభవార్త
- IPL మెగా ఆక్షన్: 2025లో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల పూర్తి జాబితా..
- వరల్డ్ కప్ విజేతలకు విశాఖలో స్వాగతం..
- ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్లు వీరే!
- జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి
- మెడికవర్ హాస్పిటల్స్ లో 'న్యూరో స్టెంటింగ్' ద్వారా 69 ఏళ్ళ మహిళ కొత్త జీవితం
- చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..
- బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!







