ప్రవాసుల రెసిడెన్సీ పునరుద్ధరణకు కొత్త నిబంధనలు
- September 10, 2023
కువైట్: మొదటి ఉప ప్రధానమంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ విదేశీయుల రెసిడెన్సీ పునరుద్ధరణకు సంబంధించి ఒక నిర్ణయాన్ని జారీ చేశారు. విదేశీయుల నివాస చట్టంలోని చివరి పేరాకు సవరణ ప్రకారం.. ప్రవాసులు తమ రెసిడెన్సీ వీసాలను పునరుద్ధరించడానికి లేదా బదిలీ చేయడానికి ముందు అన్ని రాష్ట్ర విభాగాలకు తమ పెండింగ్ చెల్లింపులను చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించింది. ఈ కొత్త నిబంధన ఆదివారం(సెప్టెంబర్ 10) నుండి అమల్లోకి వస్తుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రతి ప్రవాసులు నిబంధనలను పాటించాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







