ప్రవాసుల రెసిడెన్సీ పునరుద్ధరణకు కొత్త నిబంధనలు
- September 10, 2023
కువైట్: మొదటి ఉప ప్రధానమంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ విదేశీయుల రెసిడెన్సీ పునరుద్ధరణకు సంబంధించి ఒక నిర్ణయాన్ని జారీ చేశారు. విదేశీయుల నివాస చట్టంలోని చివరి పేరాకు సవరణ ప్రకారం.. ప్రవాసులు తమ రెసిడెన్సీ వీసాలను పునరుద్ధరించడానికి లేదా బదిలీ చేయడానికి ముందు అన్ని రాష్ట్ర విభాగాలకు తమ పెండింగ్ చెల్లింపులను చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించింది. ఈ కొత్త నిబంధన ఆదివారం(సెప్టెంబర్ 10) నుండి అమల్లోకి వస్తుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రతి ప్రవాసులు నిబంధనలను పాటించాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!









