ఒమన్లో 676కు చేరిన ఫ్యుయల్ స్టేషన్లు
- September 10, 2023
మస్కట్: నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) జారీ చేసిన గణాంకాల ప్రకారం, 2022 చివరి వరకు ఒమన్ సుల్తానేట్లోని వివిధ గవర్నరేట్లలో మొత్తం ఇంధన నింపే స్టేషన్ల సంఖ్య 676కి చేరుకుంది. మస్కట్ గవర్నరేట్లో ఇంధన నింపే స్టేషన్ల సంఖ్య 169కి, ధోఫర్ గవర్నరేట్లో 73కి, ముసందమ్ గవర్నరేట్లో 11, బురైమి గవర్నరేట్లోని 21 స్టేషన్లకు చేరుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







