ఒమన్లో 676కు చేరిన ఫ్యుయల్ స్టేషన్లు
- September 10, 2023
మస్కట్: నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) జారీ చేసిన గణాంకాల ప్రకారం, 2022 చివరి వరకు ఒమన్ సుల్తానేట్లోని వివిధ గవర్నరేట్లలో మొత్తం ఇంధన నింపే స్టేషన్ల సంఖ్య 676కి చేరుకుంది. మస్కట్ గవర్నరేట్లో ఇంధన నింపే స్టేషన్ల సంఖ్య 169కి, ధోఫర్ గవర్నరేట్లో 73కి, ముసందమ్ గవర్నరేట్లో 11, బురైమి గవర్నరేట్లోని 21 స్టేషన్లకు చేరుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









