రాజమహేంద్రవరం జైలుకు చంద్రబాబు నాయుడు
- September 11, 2023
అమరావతి: ఏపీ స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు ఎసిబి కోర్టు ఈనెల 22 వరకు రిమాండ్ విధించింది. సెక్షన్ 409 ఐపీసీ కింద ఆధారాలు ఉన్నట్టు న్యాయమూర్తి భావించి, చంద్రబాబుకు రిమాండ్ విధించినట్టు న్యాయవాదులు తెలిపారు. రిమాండ్ విధించిన అనంతరం సీఐడీ పోలీసులు చంద్ర బాబును తదుపరి విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలని కోరుతో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు వయసు రీత్యా , ఆయన్ని గృహంలోనే ఉంచి దాన్ని రిమాండ్ గా పరిగణించాలని , వైద్య చికిత్సలు అందించాలని, జైలులో ప్రత్యేక రూమ్ కేటాయించాలని న్యాయవాదులు కోరారు. పిటిషన్ విచారణ నిమిత్తం న్యాయమూర్తి సోమవారానికి వాయిదా వేశారని న్యాయవాదులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









