రాజమహేంద్రవరం జైలుకు చంద్రబాబు నాయుడు
- September 11, 2023
అమరావతి: ఏపీ స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు ఎసిబి కోర్టు ఈనెల 22 వరకు రిమాండ్ విధించింది. సెక్షన్ 409 ఐపీసీ కింద ఆధారాలు ఉన్నట్టు న్యాయమూర్తి భావించి, చంద్రబాబుకు రిమాండ్ విధించినట్టు న్యాయవాదులు తెలిపారు. రిమాండ్ విధించిన అనంతరం సీఐడీ పోలీసులు చంద్ర బాబును తదుపరి విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలని కోరుతో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు వయసు రీత్యా , ఆయన్ని గృహంలోనే ఉంచి దాన్ని రిమాండ్ గా పరిగణించాలని , వైద్య చికిత్సలు అందించాలని, జైలులో ప్రత్యేక రూమ్ కేటాయించాలని న్యాయవాదులు కోరారు. పిటిషన్ విచారణ నిమిత్తం న్యాయమూర్తి సోమవారానికి వాయిదా వేశారని న్యాయవాదులు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్







