సోమాలియాలో యు.ఏ.ఈ సహాయక దళాలు లక్ష్యంగా జరిగిన దాడిలో 6గురి మృతి
- June 25, 2015
సోమాలియా రాజధాని మొగదిషూలో ఈ బుధవారం యు.ఏ.ఈ సహాయక దళాలు లక్ష్యంగా అల్ షాబాబ్ తీవ్రవాద సంస్థ ఆత్మాహుతిదళ సభ్యుడు తన కారుతో, సహాయకదళ పికప్ ట్రక్కును ఢీకొన్న దుర్ఘటనలో జరిగిన పేలుడులో కనీసం ఆరుగురు వ్యక్తులు మరణించారు, మరికొంతమంది గాయపడ్డారు. కాగా, సోమాలియా పోలీసు అధికారి అబ్డుకాదీర్ హస్సన్, యు.ఎ. ఇ. అధికారులెవరు ఈ దాడిలో గాయపడలేదని స్పష్టం చేశారు.
సోమాలియాలో యు.ఎ.ఇ. దళాలు రక్షణ, మౌలికవసతి, అభివృద్ధి ప్రోజక్టులు ఇంకా అనేక సహాయక చర్యలు నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఈ ఘటనపై యు.ఎ. ఇ. విదేశీ వ్యవహారాల రాష్ట్ర మంత్రి డా. అన్వర్ మొహమ్మద్ గార్గాష్ ఈ తీవ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









