అల్ దహిరాలో ఐదుగురు ప్రవాసులు అరెస్ట్
- September 12, 2023
మస్కట్: అల్ దహిరా గవర్నరేట్లో కార్మిక, నివాస చట్టాలను ఉల్లంఘించినందుకు.. అనైతిక చర్యలకు పాల్పడినందుకు ఐదుగురు ప్రవాసులను రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు. "ఇబ్రి విలాయత్ లోని నివాసంలో విదేశీయుల కార్మిక మరియు నివాస చట్టాలను ఉల్లంఘించడం, ప్రజా నైతికతలకు విరుద్ధమైన చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలపై ముగ్గురు మహిళలతో సహా ఐదుగురు ప్రవాసులను అల్ దహిరా గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసింది. వారిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తయ్యాయి. ," అని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







