అల్ దహిరాలో ఐదుగురు ప్రవాసులు అరెస్ట్
- September 12, 2023
మస్కట్: అల్ దహిరా గవర్నరేట్లో కార్మిక, నివాస చట్టాలను ఉల్లంఘించినందుకు.. అనైతిక చర్యలకు పాల్పడినందుకు ఐదుగురు ప్రవాసులను రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు. "ఇబ్రి విలాయత్ లోని నివాసంలో విదేశీయుల కార్మిక మరియు నివాస చట్టాలను ఉల్లంఘించడం, ప్రజా నైతికతలకు విరుద్ధమైన చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలపై ముగ్గురు మహిళలతో సహా ఐదుగురు ప్రవాసులను అల్ దహిరా గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసింది. వారిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తయ్యాయి. ," అని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్







