కువైట్ మంత్రితో సమావేశమైన భారత రాయబారి

- September 14, 2023 , by Maagulf
కువైట్ మంత్రితో సమావేశమైన భారత రాయబారి

కువైట్: కువైట్‌లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా... బుధవారం కువైట్ పురపాలక మరియు కమ్యూనికేషన్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హెచ్‌ఇ ఫహద్ అలీ జాయెద్ అల్-షులాను కలిశారు. ఈ సందర్భంగా ఐటి, సముద్ర సంబంధ రంగాలలో సహకారానికి ఉన్న అవకాశాలకు సంబంధించిన అంశాలపై ఇరుపక్షాలు చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com