కువైట్ మంత్రితో సమావేశమైన భారత రాయబారి
- September 14, 2023
కువైట్: కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా... బుధవారం కువైట్ పురపాలక మరియు కమ్యూనికేషన్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హెచ్ఇ ఫహద్ అలీ జాయెద్ అల్-షులాను కలిశారు. ఈ సందర్భంగా ఐటి, సముద్ర సంబంధ రంగాలలో సహకారానికి ఉన్న అవకాశాలకు సంబంధించిన అంశాలపై ఇరుపక్షాలు చర్చించారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









