ఒమన్లో ప్రమాదం.. వాహన డ్రైవర్ మృతి
- September 14, 2023
మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్లోని బిడ్బిడ్లోని విలాయత్లో మట్టి లోడ్ తో వెళుతున్న ట్రక్కు ప్రమాదానికి గురైంది. ఇదే సమయంలో వెనుకు వస్తున్న వాహనంపై మట్టి లోడ్ పడటంతో వాహనం డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. బిడ్బిడ్లోని విలాయత్లోని మస్కట్-నిజ్వా రోడ్లో మట్టితో నిండిన ట్రక్కు కుప్పకూలడంతో ప్రమాదం జరిగిందని పేర్కొంది. ఆ మట్టి లోడ్ రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనంపై పడిందని, ఈ ఘటనలో వాహన డ్రైవర్ మరణించాడని వెల్లడించారు. దీంతో ట్రాఫిక్ కు కొద్దిసేపు అంతరాయం కలిగిందని, దయచేసి వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని ROP ఒక ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









