ఒమన్లో ప్రమాదం.. వాహన డ్రైవర్ మృతి
- September 14, 2023
మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్లోని బిడ్బిడ్లోని విలాయత్లో మట్టి లోడ్ తో వెళుతున్న ట్రక్కు ప్రమాదానికి గురైంది. ఇదే సమయంలో వెనుకు వస్తున్న వాహనంపై మట్టి లోడ్ పడటంతో వాహనం డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. బిడ్బిడ్లోని విలాయత్లోని మస్కట్-నిజ్వా రోడ్లో మట్టితో నిండిన ట్రక్కు కుప్పకూలడంతో ప్రమాదం జరిగిందని పేర్కొంది. ఆ మట్టి లోడ్ రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనంపై పడిందని, ఈ ఘటనలో వాహన డ్రైవర్ మరణించాడని వెల్లడించారు. దీంతో ట్రాఫిక్ కు కొద్దిసేపు అంతరాయం కలిగిందని, దయచేసి వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని ROP ఒక ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







