దుబాయ్ డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు
- September 14, 2023
దుబాయ్: తాజాగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ ప్రమోషన్ కోసం బుధవారం దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2లో డ్రా లో $1 మిలియన్లను భారతీయ జాతీయుడు గెలుపొందాడు. యూఏఈలో ఉన్న సయ్యద్ అలీ బతుషా తివాన్షా అనే భారతీయ పౌరుడు మిలీనియం మిలియనీర్ సిరీస్ 434లో $1 మిలియన్ గెలుచుకున్నాడు. అతను ఆగస్టు 30న ఆన్లైన్లో కొనుగోలు చేసిన టిక్కెట్ నంబర్ 4392తో ఈ విజయాన్ని సాధించాడు. తివాన్షా ప్రస్తుతం తమ కాంటాక్ట్ లోకి రాలేదని, నిర్వాహకులు వెల్లడించారు. 1999లో మిలీనియం మిలియనీర్ ప్రమోషన్ ప్రారంభం నుండి $1 మిలియన్ గెలుచుకున్న 215వ భారతీయ జాతీయుడిగా అతను రికార్డు సృష్టించాడు.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్







