దుబాయ్ డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు
- September 14, 2023
దుబాయ్: తాజాగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ ప్రమోషన్ కోసం బుధవారం దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2లో డ్రా లో $1 మిలియన్లను భారతీయ జాతీయుడు గెలుపొందాడు. యూఏఈలో ఉన్న సయ్యద్ అలీ బతుషా తివాన్షా అనే భారతీయ పౌరుడు మిలీనియం మిలియనీర్ సిరీస్ 434లో $1 మిలియన్ గెలుచుకున్నాడు. అతను ఆగస్టు 30న ఆన్లైన్లో కొనుగోలు చేసిన టిక్కెట్ నంబర్ 4392తో ఈ విజయాన్ని సాధించాడు. తివాన్షా ప్రస్తుతం తమ కాంటాక్ట్ లోకి రాలేదని, నిర్వాహకులు వెల్లడించారు. 1999లో మిలీనియం మిలియనీర్ ప్రమోషన్ ప్రారంభం నుండి $1 మిలియన్ గెలుచుకున్న 215వ భారతీయ జాతీయుడిగా అతను రికార్డు సృష్టించాడు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







