ఆపిల్ ఐఫోన్ 12 భద్రతపై అథారిటీ కీలక ప్రకటన..!
- September 15, 2023
యూఏఈ: టెలికమ్యూనికేషన్స్ మరియు డిజిటల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ అథారిటీ దేశంలోని మొబైల్ ఫోన్లను ఉపయోగించడానికి సురక్షితమైనవని నివాసితులకు తెలియజేస్తూ నోటీసును జారీ చేసింది. కొన్ని మొబైల్ ఫోన్ మోడల్లు ఉపయోగించడం సురక్షితం కాదని ఇటీవలి మీడియా నివేదికలు హైలైట్ చేసిన తర్వాత ఈ అలర్ట్ ను జారీ చేశారు. "కొన్ని మొబైల్ ఫోన్ల మోడళ్ల భద్రతకు సంబంధించి ఇటీవలి మీడియాలో కథనాలు వచ్చాయి. యూఏఈలో మొబైల్ ఫోన్ల ఆమోద ప్రక్రియ అత్యున్నత అంతర్జాతీయ భద్రత మరియు భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉంది. వినియోగదారుల ఆరోగ్యం, భద్రతకు హామీ ఇస్తున్నాం." అని తన ప్రకటనలో అథారిటీ తెలిపింది. ఈ సందర్భంగా దేశంలోని అన్ని మొబైల్ ఫోన్లు సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత ఆమోదించబడినట్లు TDRA నిర్ధారిస్తుందని పేర్కొంది. అరబిక్, ఇంగ్లీష్ మరియు హిందీ అనే మూడు భాషలలో అథారిటీ హెచ్చరికను జారీ చేసింది.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు









