ఎండలో పని చేయడం పై ఉన్న నిషేధం ముగిసింది..!
- September 17, 2023
రియాద్: యూఏఈలో ఎండలో ఆరుబయట కార్మికులు పని చేయడంపై ఉన్న నిషేధం ముగిసిందని మానవ వనరులు మరియు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRSD) పేర్కొన్నది. 2022లో 93%తో పోలిస్తే.. 2023లో అమలు శాతం 95%కి చేరుకుందని తెలిపింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్తో సమన్వయంతో కార్మికులు ఎండలో పని చేయడాన్ని నిషేధిస్తూ 7/15/1435 AH నాటి మినిస్టీరియల్ రిజల్యూషన్ నంబర్ (3337)ని మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. జూన్ 15, 2023 నుండి సెప్టెంబరు 15, 2023 వరకు మూడు నెలల పాటు నిషేధం ఉత్తర్వులు అమల్లో ఉన్నాయి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









