ఎండలో పని చేయడం పై ఉన్న నిషేధం ముగిసింది..!
- September 17, 2023
రియాద్: యూఏఈలో ఎండలో ఆరుబయట కార్మికులు పని చేయడంపై ఉన్న నిషేధం ముగిసిందని మానవ వనరులు మరియు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRSD) పేర్కొన్నది. 2022లో 93%తో పోలిస్తే.. 2023లో అమలు శాతం 95%కి చేరుకుందని తెలిపింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్తో సమన్వయంతో కార్మికులు ఎండలో పని చేయడాన్ని నిషేధిస్తూ 7/15/1435 AH నాటి మినిస్టీరియల్ రిజల్యూషన్ నంబర్ (3337)ని మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. జూన్ 15, 2023 నుండి సెప్టెంబరు 15, 2023 వరకు మూడు నెలల పాటు నిషేధం ఉత్తర్వులు అమల్లో ఉన్నాయి.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..







