ఎండలో పని చేయడం పై ఉన్న నిషేధం ముగిసింది..!
- September 17, 2023
రియాద్: యూఏఈలో ఎండలో ఆరుబయట కార్మికులు పని చేయడంపై ఉన్న నిషేధం ముగిసిందని మానవ వనరులు మరియు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRSD) పేర్కొన్నది. 2022లో 93%తో పోలిస్తే.. 2023లో అమలు శాతం 95%కి చేరుకుందని తెలిపింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్తో సమన్వయంతో కార్మికులు ఎండలో పని చేయడాన్ని నిషేధిస్తూ 7/15/1435 AH నాటి మినిస్టీరియల్ రిజల్యూషన్ నంబర్ (3337)ని మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. జూన్ 15, 2023 నుండి సెప్టెంబరు 15, 2023 వరకు మూడు నెలల పాటు నిషేధం ఉత్తర్వులు అమల్లో ఉన్నాయి.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







