ఎండలో పని చేయడం పై ఉన్న నిషేధం ముగిసింది..!
- September 17, 2023
రియాద్: యూఏఈలో ఎండలో ఆరుబయట కార్మికులు పని చేయడంపై ఉన్న నిషేధం ముగిసిందని మానవ వనరులు మరియు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRSD) పేర్కొన్నది. 2022లో 93%తో పోలిస్తే.. 2023లో అమలు శాతం 95%కి చేరుకుందని తెలిపింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్తో సమన్వయంతో కార్మికులు ఎండలో పని చేయడాన్ని నిషేధిస్తూ 7/15/1435 AH నాటి మినిస్టీరియల్ రిజల్యూషన్ నంబర్ (3337)ని మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. జూన్ 15, 2023 నుండి సెప్టెంబరు 15, 2023 వరకు మూడు నెలల పాటు నిషేధం ఉత్తర్వులు అమల్లో ఉన్నాయి.
తాజా వార్తలు
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!
- 36, 610 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- సౌదీలో ఇల్లీగల్ రైడ్..వారంలో 1,278 మంది అరెస్టు..!!
- వింటర్ ట్రావెల్ ఇల్నెస్..డాక్టర్స్ వార్న్..!!







