షేక్ మహ్మద్ ను కలుసుకున్న ‘వైరల్’ అబ్బాయి
- September 17, 2023
యూఏఈ: ఇటీవల దుబాయ్, బుర్జ్ ఖలీఫాపై ఆసక్తిగా మాట్లాడిన కువైట్కు చెందిన బదర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. బదర్ కువైట్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ కోసం వైరల్ కావడంతో అది దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కంటపడింది.దీంతో తన తన ఇన్స్టాగ్రామ్ కథనంలో వీడియోను షేర్ చేయడంతోపాటు వారిని దుబాయ్ కి ఆహ్వానించారు.తాజాగా దుబాయ్ వచ్చిన బదర్ ఫ్యామిలీ.. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ను కలుసుకున్నారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!









