షేక్ మహ్మద్ ను కలుసుకున్న ‘వైరల్’ అబ్బాయి
- September 17, 2023
యూఏఈ: ఇటీవల దుబాయ్, బుర్జ్ ఖలీఫాపై ఆసక్తిగా మాట్లాడిన కువైట్కు చెందిన బదర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. బదర్ కువైట్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ కోసం వైరల్ కావడంతో అది దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కంటపడింది.దీంతో తన తన ఇన్స్టాగ్రామ్ కథనంలో వీడియోను షేర్ చేయడంతోపాటు వారిని దుబాయ్ కి ఆహ్వానించారు.తాజాగా దుబాయ్ వచ్చిన బదర్ ఫ్యామిలీ.. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ను కలుసుకున్నారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







