షేక్ మహ్మద్ ను కలుసుకున్న ‘వైరల్’ అబ్బాయి
- September 17, 2023
యూఏఈ: ఇటీవల దుబాయ్, బుర్జ్ ఖలీఫాపై ఆసక్తిగా మాట్లాడిన కువైట్కు చెందిన బదర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. బదర్ కువైట్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ కోసం వైరల్ కావడంతో అది దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కంటపడింది.దీంతో తన తన ఇన్స్టాగ్రామ్ కథనంలో వీడియోను షేర్ చేయడంతోపాటు వారిని దుబాయ్ కి ఆహ్వానించారు.తాజాగా దుబాయ్ వచ్చిన బదర్ ఫ్యామిలీ.. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ను కలుసుకున్నారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య..!!
- ఒమన్లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!
- తెలంగాణ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం
- బహ్రెయిన్లో ఇరాన్ పౌరుడికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్ రిటైల్ రంగంపై భారీ ఆశలు..Q4పై ఆశావహ దృక్పథం..!!
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!







