బు హమూర్ కూడలి 8 గంటల పాటు మూసివేత
- September 21, 2023
దోహా: సబా అల్ అహ్మద్ కారిడార్లోని బు హమూర్ ఇంటర్ఛేంజ్ ను 8 గంటలపాటు పాక్షికంగా మూసివేయనున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) ప్రకటించింది. ఈ ఉత్తర్వులు శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు అమల్లో ఉంటుందని వెల్లడించింది. అయితే, హోల్సేల్ మార్కెట్ వీధిలో కూడలి వద్ద రైట్ వే వాహనాలకు తెరిచి ఉంటుందని తెలిపారు. మూసివేత సమయంలో రహదారి వినియోగదారులు మ్యాప్ ప్రకారం తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని, బు హమూర్ ఇంటర్ఛేంజ్ సమీపంలోని కూడళ్లను ఉపయోగించాలని సూచించింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









