బు హమూర్ కూడలి 8 గంటల పాటు మూసివేత
- September 21, 2023
దోహా: సబా అల్ అహ్మద్ కారిడార్లోని బు హమూర్ ఇంటర్ఛేంజ్ ను 8 గంటలపాటు పాక్షికంగా మూసివేయనున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) ప్రకటించింది. ఈ ఉత్తర్వులు శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు అమల్లో ఉంటుందని వెల్లడించింది. అయితే, హోల్సేల్ మార్కెట్ వీధిలో కూడలి వద్ద రైట్ వే వాహనాలకు తెరిచి ఉంటుందని తెలిపారు. మూసివేత సమయంలో రహదారి వినియోగదారులు మ్యాప్ ప్రకారం తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని, బు హమూర్ ఇంటర్ఛేంజ్ సమీపంలోని కూడళ్లను ఉపయోగించాలని సూచించింది.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









