బు హమూర్ కూడలి 8 గంటల పాటు మూసివేత
- September 21, 2023
దోహా: సబా అల్ అహ్మద్ కారిడార్లోని బు హమూర్ ఇంటర్ఛేంజ్ ను 8 గంటలపాటు పాక్షికంగా మూసివేయనున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) ప్రకటించింది. ఈ ఉత్తర్వులు శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు అమల్లో ఉంటుందని వెల్లడించింది. అయితే, హోల్సేల్ మార్కెట్ వీధిలో కూడలి వద్ద రైట్ వే వాహనాలకు తెరిచి ఉంటుందని తెలిపారు. మూసివేత సమయంలో రహదారి వినియోగదారులు మ్యాప్ ప్రకారం తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని, బు హమూర్ ఇంటర్ఛేంజ్ సమీపంలోని కూడళ్లను ఉపయోగించాలని సూచించింది.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







