బు హమూర్ కూడలి 8 గంటల పాటు మూసివేత
- September 21, 2023
దోహా: సబా అల్ అహ్మద్ కారిడార్లోని బు హమూర్ ఇంటర్ఛేంజ్ ను 8 గంటలపాటు పాక్షికంగా మూసివేయనున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) ప్రకటించింది. ఈ ఉత్తర్వులు శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు అమల్లో ఉంటుందని వెల్లడించింది. అయితే, హోల్సేల్ మార్కెట్ వీధిలో కూడలి వద్ద రైట్ వే వాహనాలకు తెరిచి ఉంటుందని తెలిపారు. మూసివేత సమయంలో రహదారి వినియోగదారులు మ్యాప్ ప్రకారం తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని, బు హమూర్ ఇంటర్ఛేంజ్ సమీపంలోని కూడళ్లను ఉపయోగించాలని సూచించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







