పోలీసుల నుండి తప్పించుకునే ప్రయత్నం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
- September 23, 2023
మస్కట్: పోలీసుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు సలాలాలోని విలాయత్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. “ఇద్దరు వ్యక్తులు తమ వాహనాన్ని ట్రాఫిక్కు వ్యతిరేక దిశలో నడుపుతున్నారు. పోలీసులను చూసి తప్పించుకునే క్రమంలో వారు మరొక వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు మరణించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్తో సమన్వయంతో ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నాం.’’ అని రాయల్ ఒమన్ పోలీసులు తమ ప్రకటనలో వెల్లడించారు.
తాజా వార్తలు
- బ్రిటిష్ సందర్శకుల కోసం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్:సౌదీ అరేబియా
- కువైట్లో డ్రగ్స్ కేసులు తగ్గుముఖం..!!
- వీసా-ఆన్-అరైవల్ నిబంధనల్లో మార్పులు చేసిన యూఏఈ..!!
- మస్కట్ తీరంలో నలుగురిని రక్షించిన ఒమన్ కోస్ట్ గార్డ్..!!
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?







