IHRC అంతర్జాతీయ కార్యదర్శిగా రాజారావు పగిడిపల్లి
- September 24, 2023
తెలంగాణ: మానవ హక్కుల పరిరక్షణకు ఢిల్లీ కేంద్రంగా కృషిచేస్తున్న ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ అంతర్జాతీయ కార్యదర్శిగా ఖమ్మంకు చెందిన పగిడిపల్లి రాజారావు నియమితులయ్యారు. సంస్థ అధ్యక్షుడు డాక్టర్ ఎండీ ముజాహిద్ తన నియామక పత్రాన్ని మెయిల్ ద్వారా పంపించారని రాజారావు శనివారం ఓప్రకటనలో వెల్లడించారు. ఆయన నియామకంపై జిల్లా ప్రజలు, నాయకులు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









