బహ్రెయిన్కు కొత్త రాయబారులను స్వాగతించిన ప్రిన్స్ సల్మాన్
- September 25, 2023
బహ్రెయిన్: డిప్యూటీ కింగ్, హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా సఖిర్ ప్యాలెస్లో జరిగిన వేడుకలో బహ్రెయిన్ రాజ్యానికి కొత్తగా నియమించబడిన ఐదుగురు రాయబారుల ఆధారాలను(క్రెడెన్షియల్స్) అందుకున్నారు. డిప్యూటీ కింగ్ ను కలుసుకున్నవారిలో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ అల్జీరియా రాయబారి మహమూద్ బ్రహం, రిపబ్లిక్ ఆఫ్ కొరియా రాయబారి హియాన్సాంగ్ కూ, రిపబ్లిక్ ఆఫ్ ఫ్రాన్స్ రాయబారి ఎరిక్ గిరాడ్-టెల్మే, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రాయబారి వినోద్ కురియన్ జాకబ్, యునైటెడ్ కింగ్డమ్ రాయబారి అలస్టర్ లాంగ్ ఉన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ కింగ్ రాయబారులను స్వాగతించారు. బహ్రెయిన్ రాజ్యం మరియు వారి సంబంధిత దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే వారి దౌత్య విధులలో విజయం సాధించాలని, బహ్రెయిన్ రాజ్యంతో రాయబారులు సంబంధిత దేశాల మధ్య సంబంధాలను మరింత పెంపొందించాలని సూచించారు.
తాజా వార్తలు
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







