ఒబైద్ అలీ అల్ కెట్బీ మరణానికి సంతాపం తెలిపిన యూఏఈ అధ్యక్షుడు
- September 30, 2023
యూఏఈ: ఒబైద్ అలీ అల్ కెట్బీ శుక్రవారం యూఏఈ ప్రెసిడెంట్ నివాళులు అర్పించారు. ఆయన మృతికి యూఏఈ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సంతాపం ప్రకటించారు. వాళ్ల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తన జీవిత కాలం మొత్తం దేశానికి సేవలు అందించారని తెలిపారు. ప్రెసిడెంట్ కోర్ట్లో ప్రత్యేక వ్యవహారాల సలహాదారు షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, షేక్ మొహమ్మద్ బిన్ హమద్ బిన్ తహ్నౌన్ అల్ నహ్యాన్లు ప్రెసిడెంట్ తో ఉన్నారు.
తాజా వార్తలు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..







