ఒబైద్ అలీ అల్ కెట్బీ మరణానికి సంతాపం తెలిపిన యూఏఈ అధ్యక్షుడు
- September 30, 2023
యూఏఈ: ఒబైద్ అలీ అల్ కెట్బీ శుక్రవారం యూఏఈ ప్రెసిడెంట్ నివాళులు అర్పించారు. ఆయన మృతికి యూఏఈ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సంతాపం ప్రకటించారు. వాళ్ల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తన జీవిత కాలం మొత్తం దేశానికి సేవలు అందించారని తెలిపారు. ప్రెసిడెంట్ కోర్ట్లో ప్రత్యేక వ్యవహారాల సలహాదారు షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, షేక్ మొహమ్మద్ బిన్ హమద్ బిన్ తహ్నౌన్ అల్ నహ్యాన్లు ప్రెసిడెంట్ తో ఉన్నారు.
తాజా వార్తలు
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు







