ఒబైద్ అలీ అల్ కెట్బీ మరణానికి సంతాపం తెలిపిన యూఏఈ అధ్యక్షుడు

- September 30, 2023 , by Maagulf
ఒబైద్ అలీ అల్ కెట్బీ మరణానికి సంతాపం తెలిపిన యూఏఈ అధ్యక్షుడు

యూఏఈ: ఒబైద్ అలీ అల్ కెట్బీ శుక్రవారం యూఏఈ ప్రెసిడెంట్ నివాళులు అర్పించారు. ఆయన మృతికి యూఏఈ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సంతాపం ప్రకటించారు. వాళ్ల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తన జీవిత కాలం మొత్తం దేశానికి సేవలు అందించారని తెలిపారు. ప్రెసిడెంట్ కోర్ట్‌లో ప్రత్యేక వ్యవహారాల సలహాదారు షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్,  షేక్ మొహమ్మద్ బిన్ హమద్ బిన్ తహ్నౌన్ అల్ నహ్యాన్‌లు ప్రెసిడెంట్ తో ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com