కువైట్: చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ టీడీపీ, జనసేన ఎన్నారై నేతల నిరసన
- September 30, 2023
కువైట్ సిటీ: ఎన్నారై తెలుగుదేశం కువైట్ మరియు జనసేన కువైట్ సమ్యుక్త ఆధ్వర్యంలో చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ తలకు నల్లక్లాత్ ను కట్టుకుని నిరసన తెలుయచేస్తూ చంద్రబాబుకి సంఘీభావం తెలియచేసారు. కువైట్లో ఫర్వానియా ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు జనసేన నాయకులు జనసైనికులు హాజరై చంద్రబాబు గారిని ప్రభుత్వం వెంటనే విడుదల చేయలని కోరారు.సుప్రీం కోర్టులో అక్టోబరు మూడవ తారీఖున జరగనున్న విచారణలో న్యాయం గెలిచి చంద్రబాబు కడిగిన ముత్యంలాగా బయటకు రావాలని భగవంతుణ్ణి వేడుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై టిడిపి నాయకులు సుధాకర రావు కుదరవల్లి, నాగేంద్రబాబు అక్కిలి, మద్దిన ఈశ్వర్ నాయుడు, విసి సుబ్బారెడ్డి, షేక్ బాషా, దుగ్గి శ్రీను, గాజులపల్లి సుబ్బా రెడ్డి, మహేష్, సుబ్బరాజు, చామర్తి వెంకట రామరాజు, చిన్నా రాజు, నూతేటి సబ్బనరసింహులు , రవి చంద్రా రెడ్డి, చిన్న బాబు గునపాటి, రాము, మహాసేన రాజేష్ రాపాక, తదితరులు మరియు జనసేన నాయకులు రామచంద్ర నాయక్, కాంచన శ్రీకాంత్ బాబు, అంజన్ కుమార్ పగడాల, ఓబులేసు, వెంకటెష్, దండు చంద్ర శేఖర్, ప్రేమ రాయల్, కొమ్మినేని భాలజి, పసుపు లేట్ రాజేష్ శంకర్ భాస్కర్ రాయల చైతు పాగడల పూల సాయి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)


తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు









