బహ్రెయిన్-భారత్ సంబంధాలపై కీలక చర్చలు

- September 30, 2023 , by Maagulf
బహ్రెయిన్-భారత్ సంబంధాలపై కీలక చర్చలు

బహ్రెయిన్: కార్మిక మరియు సామాజిక అభివృద్ధి మంత్రి జమీల్ బిన్ ముహమ్మద్ అలీ హుమైదాన్,  బహ్రెయిన్‌లోని భారత రాయబారి వినోద్ కురియన్ జాకబ్ లు బహ్రెయిన్-భారత్ సంబంధాలు, వాటిని అభివృద్ధి చేసే మార్గాలపై చర్చించారు. హుమైదాన్ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ కూడా వ్యవహారిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కార్మిక చట్టాలను ఆధునీకరించడం, సామాజిక రక్షణను మెరుగుపరచడం వంటి జాతీయ ప్రయత్నాల గురించి భారత అంబాసిడర్‌కు వివరించారు. బహ్రెయిన్ అభివృద్ధి ప్రక్రియలో భారతీయ శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని ఆయన ప్రశంసించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com