బహ్రెయిన్-భారత్ సంబంధాలపై కీలక చర్చలు
- September 30, 2023
బహ్రెయిన్: కార్మిక మరియు సామాజిక అభివృద్ధి మంత్రి జమీల్ బిన్ ముహమ్మద్ అలీ హుమైదాన్, బహ్రెయిన్లోని భారత రాయబారి వినోద్ కురియన్ జాకబ్ లు బహ్రెయిన్-భారత్ సంబంధాలు, వాటిని అభివృద్ధి చేసే మార్గాలపై చర్చించారు. హుమైదాన్ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ కూడా వ్యవహారిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కార్మిక చట్టాలను ఆధునీకరించడం, సామాజిక రక్షణను మెరుగుపరచడం వంటి జాతీయ ప్రయత్నాల గురించి భారత అంబాసిడర్కు వివరించారు. బహ్రెయిన్ అభివృద్ధి ప్రక్రియలో భారతీయ శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని ఆయన ప్రశంసించారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









