బహ్రెయిన్-భారత్ సంబంధాలపై కీలక చర్చలు
- September 30, 2023
బహ్రెయిన్: కార్మిక మరియు సామాజిక అభివృద్ధి మంత్రి జమీల్ బిన్ ముహమ్మద్ అలీ హుమైదాన్, బహ్రెయిన్లోని భారత రాయబారి వినోద్ కురియన్ జాకబ్ లు బహ్రెయిన్-భారత్ సంబంధాలు, వాటిని అభివృద్ధి చేసే మార్గాలపై చర్చించారు. హుమైదాన్ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ కూడా వ్యవహారిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కార్మిక చట్టాలను ఆధునీకరించడం, సామాజిక రక్షణను మెరుగుపరచడం వంటి జాతీయ ప్రయత్నాల గురించి భారత అంబాసిడర్కు వివరించారు. బహ్రెయిన్ అభివృద్ధి ప్రక్రియలో భారతీయ శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని ఆయన ప్రశంసించారు.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్







