బహ్రెయిన్-భారత్ సంబంధాలపై కీలక చర్చలు
- September 30, 2023
బహ్రెయిన్: కార్మిక మరియు సామాజిక అభివృద్ధి మంత్రి జమీల్ బిన్ ముహమ్మద్ అలీ హుమైదాన్, బహ్రెయిన్లోని భారత రాయబారి వినోద్ కురియన్ జాకబ్ లు బహ్రెయిన్-భారత్ సంబంధాలు, వాటిని అభివృద్ధి చేసే మార్గాలపై చర్చించారు. హుమైదాన్ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ కూడా వ్యవహారిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కార్మిక చట్టాలను ఆధునీకరించడం, సామాజిక రక్షణను మెరుగుపరచడం వంటి జాతీయ ప్రయత్నాల గురించి భారత అంబాసిడర్కు వివరించారు. బహ్రెయిన్ అభివృద్ధి ప్రక్రియలో భారతీయ శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని ఆయన ప్రశంసించారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







