దోహా ఫోరమ్ ఈ రోజు ప్రారంభం
- May 21, 2016
మరిస్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థని, 16వ దోహా ఫోరమ్ని షెరటాన్ దోహా హోటల్లో ఈ రోజు సాయంత్రం ప్రారంభించనున్నారు. 'స్టెబిలిటీ అండ్ ప్రోస్పరిటీ' నినాదంతో ఈ కార్యక్రమం జరగనుంది. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, స్థానిక మరియు అంతర్జాతీయ రీసెర్చ్ అండ్ స్టడీ సెంటర్స్తో కలిసి ఈ ఫోరమ్ని నిర్వహిస్తున్నాయి. ప్రెసిడెంట్స్, అంతర్జాతీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, తదితరులు ఈ ఫోరమ్లో పాల్గొంటున్నారు. 58 మంది ప్రముఖులు ఈ ఫోరమ్లో వివిధ అంశాలపై ప్రసంగిస్తారు. ఎకానమీ, ఎనర్జీ, సెక్యూరిటీ మరియు డిఫెన్స్ విభాగాలపై ఈ ప్రసంగాలు సాగుతాయి. తొలి ప్లీనరీ సెషన్ 'ఇంటర్నేషనల్ అండ్ రీజినల్ స్టేటస్ కో అండ్ ది మీన్స్ టు మీట్ ది ఛాలెంజెస్' థీమ్తో సాగుతుంది. రెండో ప్లీనరీ సెషన్ 'ది మిడిల్ ఈస్ట్: టువార్డ్స్ మోర్ స్టేబిలిటీ అండ్ ప్రోస్పరిటీ' థీమ్తో సాగుతుంది. గ్లోబల్ ఎకానమీ: వేర్ టు అనే అంశం మీద కూడా ఈ ఫోరమ్లో చర్చ జరుగుతుంది. ఇంకా పలు అంశాలపై ప్రముఖులు ఈ ఫోరమ్లో చర్చిస్తారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి ఆన్లైన్ గేమింగ్పై ఉక్కుపాదం: కొత్త నిబంధనలు ఇవే!
- భారత్కు ఇరాన్ మరో షాక్..
- బహ్రెయిన్లో తల్లి ప్రాణాలను కాపాడిన 6 ఏళ్ల చిన్నారి..!!
- రూమర్స్ కు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- వాట్సాప్ ఉపయోగించకుండా బ్యాంకులపై యూఏఈ నిషేధం..!!
- సినావ్లో అగ్నిప్రమాదంలో ఇద్దరికి గాయాలు..!!
- 2026–2027కు స్కాలర్షిప్ పథకాన్ని ప్రారంభించిన ఖతార్..!!
- యాత్రికులకు అత్యున్నత నాణ్యత గల సేవలు..!!
- సీఎం చంద్రబాబు విజన్ ను విశ్వవ్యాప్తం చేయవలసిన బాద్యత రచయుతలదే: మంత్రి పార్థసారధి
- నావికా దళ నిషేధం ఎత్తివేసిన తర్వాతే చర్చలు: ఇరాన్









