గూగుల్ క్రోమ్ వినియోగదారులకు అలెర్ట్
- October 04, 2023
యూఏఈ: గూగుల్ క్రోమ్ వినియోగదారులకు యూఏఈ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ అలెర్ట్ జారీ చేసింది. గూగుల్ క్రోమ్లో అత్యవసర భద్రతా సమస్యలను గుర్తించినట్లు తన ట్విటర్ అకౌంట్లో (ఎక్స్)లో వెల్లడించింది. ఇది అప్లికేషన్ క్రాష్లు లేదా ఏకపక్ష కోడ్ కరెక్షన్ కు దారితీయవచ్చని పేర్కొంది. "గూగుల్ బ్రౌజర్లో CVE-2023-5217 అనే క్లిష్టమైన భద్రతా బగ్ ను పరిష్కరించడానికి క్రోమ్ 117.0.5938.132 వెర్షన్ను ఇటీవల విడుదల చేసింది." అని పేర్కొంది.
గూగుల్ నుండి ఇటీవల విడుదల చేసిన సెక్యూరిటీ అప్డేట్లను ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా నివాసితులను సిఫార్సు చేస్తున్నట్లు అధికార యంత్రాంగం తెలిపింది. ఈ సమాచారాన్ని వారి కంపెనీలు, వ్యాపార భాగస్వాములతో పంచుకోవాలని సూచించింది. లైనక్స్, మైక్రోసాఫ్ట్, మాక్ ఓఎస్ అకు అప్డేట్ లు అందుబాటులో ఉన్నవి.
తాజా వార్తలు
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- డాలస్లోని మహాత్మా గాంధీ స్మారక స్థలిని సందర్శించిన జయరాం కోమటి
- ఖతార్ లో ఔట్ సైడ్ వర్క్ పై బ్యాన్..కీలక సూచనలు..!!
- గ్లోబల్ ఎక్స్ పోర్టు సఫ్లై చైన్ స్టార్టప్ ఇండెక్స్..ఒమన్ కు ఫస్ట్ ర్యాంక్..!!









