గూగుల్ క్రోమ్ వినియోగదారులకు అలెర్ట్
- October 04, 2023
యూఏఈ: గూగుల్ క్రోమ్ వినియోగదారులకు యూఏఈ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ అలెర్ట్ జారీ చేసింది. గూగుల్ క్రోమ్లో అత్యవసర భద్రతా సమస్యలను గుర్తించినట్లు తన ట్విటర్ అకౌంట్లో (ఎక్స్)లో వెల్లడించింది. ఇది అప్లికేషన్ క్రాష్లు లేదా ఏకపక్ష కోడ్ కరెక్షన్ కు దారితీయవచ్చని పేర్కొంది. "గూగుల్ బ్రౌజర్లో CVE-2023-5217 అనే క్లిష్టమైన భద్రతా బగ్ ను పరిష్కరించడానికి క్రోమ్ 117.0.5938.132 వెర్షన్ను ఇటీవల విడుదల చేసింది." అని పేర్కొంది.
గూగుల్ నుండి ఇటీవల విడుదల చేసిన సెక్యూరిటీ అప్డేట్లను ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా నివాసితులను సిఫార్సు చేస్తున్నట్లు అధికార యంత్రాంగం తెలిపింది. ఈ సమాచారాన్ని వారి కంపెనీలు, వ్యాపార భాగస్వాములతో పంచుకోవాలని సూచించింది. లైనక్స్, మైక్రోసాఫ్ట్, మాక్ ఓఎస్ అకు అప్డేట్ లు అందుబాటులో ఉన్నవి.
తాజా వార్తలు
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం









