గూగుల్ క్రోమ్ వినియోగదారులకు అలెర్ట్
- October 04, 2023
యూఏఈ: గూగుల్ క్రోమ్ వినియోగదారులకు యూఏఈ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ అలెర్ట్ జారీ చేసింది. గూగుల్ క్రోమ్లో అత్యవసర భద్రతా సమస్యలను గుర్తించినట్లు తన ట్విటర్ అకౌంట్లో (ఎక్స్)లో వెల్లడించింది. ఇది అప్లికేషన్ క్రాష్లు లేదా ఏకపక్ష కోడ్ కరెక్షన్ కు దారితీయవచ్చని పేర్కొంది. "గూగుల్ బ్రౌజర్లో CVE-2023-5217 అనే క్లిష్టమైన భద్రతా బగ్ ను పరిష్కరించడానికి క్రోమ్ 117.0.5938.132 వెర్షన్ను ఇటీవల విడుదల చేసింది." అని పేర్కొంది.
గూగుల్ నుండి ఇటీవల విడుదల చేసిన సెక్యూరిటీ అప్డేట్లను ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా నివాసితులను సిఫార్సు చేస్తున్నట్లు అధికార యంత్రాంగం తెలిపింది. ఈ సమాచారాన్ని వారి కంపెనీలు, వ్యాపార భాగస్వాములతో పంచుకోవాలని సూచించింది. లైనక్స్, మైక్రోసాఫ్ట్, మాక్ ఓఎస్ అకు అప్డేట్ లు అందుబాటులో ఉన్నవి.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







