గత రెండు నెలల్లో 7,685 మంది ప్రవాసులపై బహిష్కరణ
- October 04, 2023
కువైట్: గత రెండు నెలల్లో కార్మిక,నివాస చట్టాలను ఉల్లంఘించిన 7,685 మంది వ్యక్తులను కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ బహిష్కరించింది. అల్-సెయాస్సా నివేదిక ప్రకారం.. సెప్టెంబర్ నెలలో 3,837 మంది వ్యక్తులను, ఆగస్టు నెలలో సుమారు 3,848 మంది ప్రవాసులు బహిష్కరించారు. రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించే వారిపై భద్రతా ప్రచారాలు అన్ని గవర్నరేట్లలో కొనసాగుతున్నాయని, పెండింగ్లో ఉన్న కేసులతో పారిపోయిన కార్మికులను ఆశ్రయించవద్దని పౌరులు, నివాసితులను కోరారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- డాలస్లోని మహాత్మా గాంధీ స్మారక స్థలిని సందర్శించిన జయరాం కోమటి
- ఖతార్ లో ఔట్ సైడ్ వర్క్ పై బ్యాన్..కీలక సూచనలు..!!









