గత రెండు నెలల్లో 7,685 మంది ప్రవాసులపై బహిష్కరణ
- October 04, 2023
కువైట్: గత రెండు నెలల్లో కార్మిక,నివాస చట్టాలను ఉల్లంఘించిన 7,685 మంది వ్యక్తులను కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ బహిష్కరించింది. అల్-సెయాస్సా నివేదిక ప్రకారం.. సెప్టెంబర్ నెలలో 3,837 మంది వ్యక్తులను, ఆగస్టు నెలలో సుమారు 3,848 మంది ప్రవాసులు బహిష్కరించారు. రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించే వారిపై భద్రతా ప్రచారాలు అన్ని గవర్నరేట్లలో కొనసాగుతున్నాయని, పెండింగ్లో ఉన్న కేసులతో పారిపోయిన కార్మికులను ఆశ్రయించవద్దని పౌరులు, నివాసితులను కోరారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







