గత రెండు నెలల్లో 7,685 మంది ప్రవాసులపై బహిష్కరణ
- October 04, 2023
కువైట్: గత రెండు నెలల్లో కార్మిక,నివాస చట్టాలను ఉల్లంఘించిన 7,685 మంది వ్యక్తులను కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ బహిష్కరించింది. అల్-సెయాస్సా నివేదిక ప్రకారం.. సెప్టెంబర్ నెలలో 3,837 మంది వ్యక్తులను, ఆగస్టు నెలలో సుమారు 3,848 మంది ప్రవాసులు బహిష్కరించారు. రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించే వారిపై భద్రతా ప్రచారాలు అన్ని గవర్నరేట్లలో కొనసాగుతున్నాయని, పెండింగ్లో ఉన్న కేసులతో పారిపోయిన కార్మికులను ఆశ్రయించవద్దని పౌరులు, నివాసితులను కోరారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







