ఈ ఎమిరేట్లో జనవరి 1నుండి ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం
- October 05, 2023
యూఏఈ: జనవరి 1, 2024 నుండి రస్ అల్ ఖైమాలో ఒక్కసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ సంచులను అనుమతించబోమని అధికారులు ప్రకటించారు. ఎమిరేట్స్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఎప్డా) బుధవారం కొత్త చట్టాన్ని వివరించింది. ఇది ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్లపై పాన్-యుఎఇ బ్లాంకెట్ బ్యాన్కు అనుగుణంగా వస్తుందని తెలిపింది. సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, రస్ అల్ ఖైమా పాలకుడు హిస్ హైనెస్ షేక్ సౌద్ బిన్ సకర్ అల్ ఖాసిమి జారీ చేసిన 2023 చట్టం నెం.4 ప్రకారం ఈ ప్లాస్టిక్ల వినియాగాన్ని వచ్చే ఏడాది నుండి ఎమిరేట్లో నిషేధించబడతాయి. అబుదాబిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్లపై నిషేధం జూన్ 1, 2022 నుండి అమల్లోకి వచ్చింది.దుబాయ్లో జూలై 1, 2022 నుండి, షార్జా అక్టోబర్ 1, 2022 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్లకు 25-ఫిల్ టారిఫ్ను ప్రవేశపెట్టింది.
తాజా వార్తలు
- అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కొత్త ట్విస్ట్..!
- పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి అనుమతులు మంజూరు: ఎంపీ బాలశౌరి
- భారతీయులకు ఎఫెక్ట్..వీసా ఫీజులు పెంచిన యూకే
- తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ శుభవార్త
- ప్రపంచ శాంతి, స్థిరత్వానికి మద్దతు సౌదీ కొనసాగిస్తుంది..కింగ్ సల్మాన్
- యూఏఈలో భారీ వర్షాలు, ఉరుములు, వడగళ్ల వాన కురిసే అవకాశం..!!
- ఖతార్ లో ఉరుములతో కూడిన వర్షం, బలమైన గాలులు..!!
- పౌరులకు, నివాసితులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!
- కువైట్-భారత్ అనుసంధానం..జజీరా ఎయిర్వేస్కు ప్రత్యేక అనుమతి..!!
- ఫేక్ కరెన్సీ.. బహ్రెయిన్ వ్యక్తికి 5 ఏళ్ల జైలు శిక్ష..!!









