ఉగ్రవాద దాడిని ఖండించిన సౌదీ అరేబియా
- October 07, 2023
రియాద్: నైజర్లోని టబాటోల్ వాయువ్య ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. అక్టోబరు 2న భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఘోరమైన దాడిలో 29 మంది సైనికులు మరణించగా, అనేకమందికి తీవ్ర గాయాలయ్యాయి. సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో.. సౌదీ అరేబియా బాధిత కుటుంబాలకు, నైజర్ ప్రభుత్వానికి సానుభూతిని తెలిపింది. అన్ని రకాల ఉగ్రవాదం, హింస, తీవ్రవాదాన్ని పూర్తిగా తిరస్కరించినట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియా ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పింది..WHO ప్రశంసలు..!!
- వేపింగ్ వల్ల ప్రాణాలకు ముప్పు.. టీనేజర్లకు డాక్టర్ల వార్న్..!!
- ఒమన్లో తీవ్రమైన వడగాలులు.. 49°C దాటిన ఉష్ణోగ్రతలు..!!
- పీక్ అవర్స్ లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలి: కువైట్
- బహ్రెయిన్ లో హీట్ వేవ్స్.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక..!!
- అల్ ఖోర్ ఫ్యామిలీ పార్క్ లో ఫ్రీ ఫ్లైట్ పారట్ షో..!!
- సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ గా బాధ్యతలు చేపట్టిన తేళ్ల కస్తూరి
- 5 రోజుల్లోనే జపాన్ ఈ-వీసా..
- ఫ్యాక్టరీలో విషవాయువు లీక్..ముగ్గురు కార్మికులు మృతి!
- కీసర పోలీస్ స్టేషన్ను సందర్శించిన మల్కాజ్గిరి సీపీ సుమతి









