ఉగ్రవాద దాడిని ఖండించిన సౌదీ అరేబియా
- October 07, 2023
రియాద్: నైజర్లోని టబాటోల్ వాయువ్య ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. అక్టోబరు 2న భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఘోరమైన దాడిలో 29 మంది సైనికులు మరణించగా, అనేకమందికి తీవ్ర గాయాలయ్యాయి. సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో.. సౌదీ అరేబియా బాధిత కుటుంబాలకు, నైజర్ ప్రభుత్వానికి సానుభూతిని తెలిపింది. అన్ని రకాల ఉగ్రవాదం, హింస, తీవ్రవాదాన్ని పూర్తిగా తిరస్కరించినట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









