కీలక అంశాలను సమీక్షించిన సుల్తాన్, యూఎన్ సెక్రటరీ-జనరల్
- October 13, 2023
మస్కట్: హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్, యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ నిన్న సాయంత్రం ఫోన్ ద్వారా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతీయ మరియు అంతర్జాతీయ రంగాలలో ప్రస్తుత పరిణామాలను సమీక్షించారు. అంతర్జాతీయ శాంతి భద్రతలను పెంపొందించే ప్రయత్నాలపై వారు ప్రధానంగా చర్చించారు. వీటితోపాటు ఉమ్మడి ఆసక్తి ఉన్న వివిధ అంశాల గురించి కూడా వారు అభిప్రాయాలను పంచుకున్నారని సుల్తాన్ కార్యాలయం వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్







