కీలక అంశాలను సమీక్షించిన సుల్తాన్, యూఎన్ సెక్రటరీ-జనరల్
- October 13, 2023
మస్కట్: హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్, యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ నిన్న సాయంత్రం ఫోన్ ద్వారా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతీయ మరియు అంతర్జాతీయ రంగాలలో ప్రస్తుత పరిణామాలను సమీక్షించారు. అంతర్జాతీయ శాంతి భద్రతలను పెంపొందించే ప్రయత్నాలపై వారు ప్రధానంగా చర్చించారు. వీటితోపాటు ఉమ్మడి ఆసక్తి ఉన్న వివిధ అంశాల గురించి కూడా వారు అభిప్రాయాలను పంచుకున్నారని సుల్తాన్ కార్యాలయం వెల్లడించింది.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









