అక్టోబర్ 15 నుంచి కువైట్ వింటర్ ల్యాండ్ ఓపెన్
- October 13, 2023
కువైట్: అక్టోబర్ 15 నుంచి కువైట్ వింటర్ ల్యాండ్ ప్రేక్షకుల కోసం ప్రారంభం కానుంది. టూరిస్టిక్ ప్రాజెక్ట్స్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫదేల్ ఎ-దోసరి గురువారం వింటర్ ల్యాండ్ ఎంటర్టైన్మెంట్ పార్క్ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. రోజుకు 15,000 మంది సందర్శకులకు ఆహ్వానం పలికేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. మొదటి సీజన్ చాలా విజయవంతమైందని, నాలుగు నెలల్లోనే పార్కు సందర్శకుల సంఖ్య 600,000 దాటిందని ప్రకటించారు. సంవత్సరానికి మూడు మిలియన్లకు పైగా ప్రజలను అలరించే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ రాబోయే సంవత్సరాల్లో కొనసాగుతుందని అల్ దోసరి తెలిపారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









