టాస్ గెలిచిన టీమిండియా.. పాకిస్థాన్ ఫస్ట్ బ్యాటింగ్
- October 14, 2023
అహ్మదాబాద్: టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు. పిచ్ పై మంచు ప్రభావం చూపే అవకాశముందని అందుకే ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించినట్టు చెప్పాడు. కాగా టీమిండియాలో ఒక మార్పు చోటు చేసుకుంది.ఇషాన్ కిషన్ స్థానంలో శుభమన్ గిల్ జట్టులోకి వచ్చాడు. టాస్ ఓడిన పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.కాగా, టాస్ గెలిస్తే తాము కూడా ఫీల్డింగ్ తీసుకోవాలనుకున్నట్టు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం తెలిపాడు. తమ జట్టులో ఎటువంటి మార్పులు లేవని చెప్పాడు.
తాజా వార్తలు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!
- పుణే మర్డర్ కేసు..సియా గోయల్ సోదరుడికి రూ.10 కోట్లు జరిమానా
- 'ది గేమ్చేంజర్స్ మిడిల్ ఈస్ట్'కు భారీ స్పందన..1,500 స్టార్టప్ దరఖాస్తులు







