వరుణ్ సందేశ్ 'మిస్టర్ 420' టైటిల్ లోగో ఆవిష్కరణ
- May 22, 2016
వర్ధమాన నటుడు వరుణ్ సందేశ్, ప్రియాంక భరద్వాజ్ జంటగా నటిస్తున్న చిత్రం మిస్టర్ 420. ఈ చిత్ర టైటిల్ లోగోను ప్రసాద్ ల్యాబ్స్లో ఆదివారం ఆవిష్కరించారు. ఈ చిత్రానికి రవికుమార్ దర్శకత్వం వహిస్తుండగా, హరికుమార్రెడ్డి గజ్జల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర్ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా దర్శకుడు రవికుమార్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో వరుణ్సందేశ్ మునుపటి కంటే భిన్నంగా కనిపిస్తారని తెలిపారు. చిత్రం ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్లో ఉందని, త్వరలో ఆడియో విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. చిత్రానికి ముస్తఫా సంగీతం సమకూర్చారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









