దుక్మ్ ఎకనామిక్ ఫోరమ్ సోమవారం ప్రారంభం
- October 15, 2023
మస్కట్: సాంస్కృతిక, క్రీడలు మరియు యువజన శాఖ మంత్రి హెచ్హెచ్ సయ్యద్ థెయాజిన్ బిన్ హైతం అల్ సయీద్ అధ్యక్షతన 1వ దుక్మ్ ఎకనామిక్ ఫోరమ్ సోమవారం దుక్మ్ (సెజాడ్)లోని ప్రత్యేక ఆర్థిక మండలిలో ప్రారంభం కానుంది. ఫోరమ్ సాధారణంగా ఒమన్ సుల్తానేట్లోని అందుబాటులో ఉన్న పెట్టుబడి అవకాశాలను హైలైట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. రెండు రోజుల ఈవెంట్ హరిత పరిశ్రమలు మరియు పునరుత్పాదక ఇంధన రంగంలో కొత్త అవకాశాలను, టెక్నాలజీపై సమీక్షించనున్నారు. అలాగే SAZAD ద్వారా ఆకర్షించబడిన అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ల గురించి వివరించనున్నారు. 2050 నాటికి ఒమన్ సుల్తానేట్లో జీరో కార్బన్ న్యూట్రాలిటీ లక్ష్యాలను సాధించడంలో SEZAD కీలక పాత్రను హైలైట్ చేయనున్నారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









