దుక్మ్ ఎకనామిక్ ఫోరమ్ సోమవారం ప్రారంభం
- October 15, 2023
మస్కట్: సాంస్కృతిక, క్రీడలు మరియు యువజన శాఖ మంత్రి హెచ్హెచ్ సయ్యద్ థెయాజిన్ బిన్ హైతం అల్ సయీద్ అధ్యక్షతన 1వ దుక్మ్ ఎకనామిక్ ఫోరమ్ సోమవారం దుక్మ్ (సెజాడ్)లోని ప్రత్యేక ఆర్థిక మండలిలో ప్రారంభం కానుంది. ఫోరమ్ సాధారణంగా ఒమన్ సుల్తానేట్లోని అందుబాటులో ఉన్న పెట్టుబడి అవకాశాలను హైలైట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. రెండు రోజుల ఈవెంట్ హరిత పరిశ్రమలు మరియు పునరుత్పాదక ఇంధన రంగంలో కొత్త అవకాశాలను, టెక్నాలజీపై సమీక్షించనున్నారు. అలాగే SAZAD ద్వారా ఆకర్షించబడిన అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ల గురించి వివరించనున్నారు. 2050 నాటికి ఒమన్ సుల్తానేట్లో జీరో కార్బన్ న్యూట్రాలిటీ లక్ష్యాలను సాధించడంలో SEZAD కీలక పాత్రను హైలైట్ చేయనున్నారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







