ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇండ్లను వదిలిపోతున్న పాలస్తీయన్లు
- October 16, 2023
యూఏఈ: ఇజ్రాయెల్ దాడులకు వీలుగా దళాలను మోహరించడంతో ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు గాజాలోని తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. అక్టోబరు 7న హమాస్ ఇజ్రాయెల్ పై రాకెట్ దాడులు చేసింది. ఇందులో దాదాపు 1,400 మంది వరకు చనిపోయారు. ఒక రోజు తర్వాత ఇజ్రాయెల్ హమాస్ పై యుద్ధం ప్రకటించింది. వైమానికి దాడులు చేపట్టింది. ఇందులో కూడా 2000 మంది వరకు మరణించారు. ఈ నేపథ్యంలో ఉత్తర గాజాను ఖాళీ చేయాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో యూఎన్ నిర్వహించే పాఠశాలలతో సహా తమకు వీలైన చోట ఆశ్రయం పొందేందుకు ఎన్క్లేవ్కు ఉత్తరాన ఉన్న తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయారు పాలస్తీనియన్లు. ఈ పరిణామాల మధ్య ఈ ప్రాంతం మొత్తం అగాధం అంచున ఉందని UN చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ హెచ్చరించారు.
తాజా వార్తలు
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!







