ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇండ్లను వదిలిపోతున్న పాలస్తీయన్లు
- October 16, 2023
యూఏఈ: ఇజ్రాయెల్ దాడులకు వీలుగా దళాలను మోహరించడంతో ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు గాజాలోని తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. అక్టోబరు 7న హమాస్ ఇజ్రాయెల్ పై రాకెట్ దాడులు చేసింది. ఇందులో దాదాపు 1,400 మంది వరకు చనిపోయారు. ఒక రోజు తర్వాత ఇజ్రాయెల్ హమాస్ పై యుద్ధం ప్రకటించింది. వైమానికి దాడులు చేపట్టింది. ఇందులో కూడా 2000 మంది వరకు మరణించారు. ఈ నేపథ్యంలో ఉత్తర గాజాను ఖాళీ చేయాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో యూఎన్ నిర్వహించే పాఠశాలలతో సహా తమకు వీలైన చోట ఆశ్రయం పొందేందుకు ఎన్క్లేవ్కు ఉత్తరాన ఉన్న తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయారు పాలస్తీనియన్లు. ఈ పరిణామాల మధ్య ఈ ప్రాంతం మొత్తం అగాధం అంచున ఉందని UN చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ హెచ్చరించారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









