ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇండ్లను వదిలిపోతున్న పాలస్తీయన్లు
- October 16, 2023
యూఏఈ: ఇజ్రాయెల్ దాడులకు వీలుగా దళాలను మోహరించడంతో ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు గాజాలోని తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. అక్టోబరు 7న హమాస్ ఇజ్రాయెల్ పై రాకెట్ దాడులు చేసింది. ఇందులో దాదాపు 1,400 మంది వరకు చనిపోయారు. ఒక రోజు తర్వాత ఇజ్రాయెల్ హమాస్ పై యుద్ధం ప్రకటించింది. వైమానికి దాడులు చేపట్టింది. ఇందులో కూడా 2000 మంది వరకు మరణించారు. ఈ నేపథ్యంలో ఉత్తర గాజాను ఖాళీ చేయాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో యూఎన్ నిర్వహించే పాఠశాలలతో సహా తమకు వీలైన చోట ఆశ్రయం పొందేందుకు ఎన్క్లేవ్కు ఉత్తరాన ఉన్న తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయారు పాలస్తీనియన్లు. ఈ పరిణామాల మధ్య ఈ ప్రాంతం మొత్తం అగాధం అంచున ఉందని UN చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం







