రెండు ఏళ్ల బాలుడు నర్సరీ కొలనులో మునక
- May 22, 2016
రెండు సంవత్సరాల బాలుడు దుబాయ్ లో ఒక నర్సరీ కొలను వద్ద మునిగిపోతున్న సంఘటన తరువాత లతిఫా ఆసుపత్రిలో క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాడు. సయ్యద్ రజా అబ్బాస్ తన మూడవ పుట్టినరోజు వేడుక జరుపుకోవడానికి కేవలం నాలుగు నెలల సమయం మాత్రామే ఉంది. గురువారం ఉదయం ఈ బాలుడు ప్రమాదానికి గురయ్యాడు నర్సరీ సిబ్బంది ఆడుకొనే సమయంలో బాలుడు లేదని గమనించారు. ఆ తరువాత సయ్యద్ నీటి కొలనులో నిర్జీవంగా కనపడ్డాడు. పసిపిల్లలకు యొక్క తండ్రి, సఫ్దర్ అబ్బాస్, ఆదివారం లతిఫా ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వద్ద ఖలీజ్ టైమ్స్ తో మాట్లాడుతూ తనకు ఉదయం 10 గంటల సమయంలో నర్సరీ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని తన కుమారుడు పాఠశాల యొక్క కొలనులొ పడిపోయినట్లు సమాచారం అందుకున్నట్లు తెలిపాడు." సంఘటన గూర్చి చాలా తక్కువ వివరాలు ఇచ్చారు, మాకు వెంటనే అనుమానం రేకెత్తించింది ఇది " అబ్బాస్ చెప్పారు.నర్సరీ ఇచ్చిన "పరిమిత వివరాలు" ప్రకారం ఉదయం ఆడుకొనే సమయంలో నీటి కొలనులో ఈ ప్రమాదం జరిగినట్లు సయ్యద్ కుటుంబానికి తెలియచేసారు. "అక్కడ పిల్లలను ఆడుకొనేందుకు వదిలిన తర్వాత వారి బాగోగుల చూసేందుకు ఇద్దరు పర్యవేక్షకులు ఒక గురువు నేతృత్వంలో 17 విద్యార్ధులని సంరక్షించుతుంటారు. మరియు. ఆట ప్రాంతంకు మరియు నీటి కొలను మధ్యదూరం గురించి 50 నుంచి -70 మీటర్ల దూరం ఉంటుంది , లేకపోతే మరింత దూరం ఉండవచ్చునాకు అర్థం లేదు తన స్వంతగా అంత దూరం ఎలా వెళ్లి వుంటాడని, "తన మామ ఖలీజ్ టైమ్స్ 'విలేఖరి చెప్పారు.
.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







