ఉత్తర అల్ బతినాలో వాహనాల దొంగతనం.. ముగ్గురు పౌరులు అరెస్ట్
- October 26, 2023
మస్కట్: ఉత్తర అల్ బతినా గవర్నరేట్లో వాహనం , పాఠశాల బస్సును దొంగిలించిన ఆరోపణలపై రాయల్ ఒమన్ పోలీసులు (ROP) ముగ్గురు పౌరులను అరెస్టు చేశారు. నార్త్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ ముగ్గురు పౌరులను వాహనం, పాఠశాల బస్సును దొంగిలించిదని తెలిపారు. వాటిని విడిభాగాలు మరియు స్క్రాప్లుగా విక్రయించడానికి సన్నాహకంగా ఒక పొలంలో దాచిపెట్టారని పోలీసులు వెల్లడించారు. వారిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయని ఒక ప్రకటనలో పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







