ఉత్తర అల్ బతినాలో వాహనాల దొంగతనం.. ముగ్గురు పౌరులు అరెస్ట్
- October 26, 2023
మస్కట్: ఉత్తర అల్ బతినా గవర్నరేట్లో వాహనం , పాఠశాల బస్సును దొంగిలించిన ఆరోపణలపై రాయల్ ఒమన్ పోలీసులు (ROP) ముగ్గురు పౌరులను అరెస్టు చేశారు. నార్త్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ ముగ్గురు పౌరులను వాహనం, పాఠశాల బస్సును దొంగిలించిదని తెలిపారు. వాటిని విడిభాగాలు మరియు స్క్రాప్లుగా విక్రయించడానికి సన్నాహకంగా ఒక పొలంలో దాచిపెట్టారని పోలీసులు వెల్లడించారు. వారిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయని ఒక ప్రకటనలో పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!
- ప్రయాణికులకు సౌదియా గుడ్ న్యూస్..!!
- అబుదాబిలో ఫుల్ కోహ్లీ రెస్టారెంట్ మూసివేత..!!
- బహ్రెయిన్ జైళ్ల శాఖలో సంస్కరణలు..!!









