ఉత్తర అల్ బతినాలో వాహనాల దొంగతనం.. ముగ్గురు పౌరులు అరెస్ట్
- October 26, 2023
మస్కట్: ఉత్తర అల్ బతినా గవర్నరేట్లో వాహనం , పాఠశాల బస్సును దొంగిలించిన ఆరోపణలపై రాయల్ ఒమన్ పోలీసులు (ROP) ముగ్గురు పౌరులను అరెస్టు చేశారు. నార్త్ అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ ముగ్గురు పౌరులను వాహనం, పాఠశాల బస్సును దొంగిలించిదని తెలిపారు. వాటిని విడిభాగాలు మరియు స్క్రాప్లుగా విక్రయించడానికి సన్నాహకంగా ఒక పొలంలో దాచిపెట్టారని పోలీసులు వెల్లడించారు. వారిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయని ఒక ప్రకటనలో పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







