బొగ్గు గనిలో ఘోర అగ్నిప్రమాదం.. 32 మంది దుర్మరణం
- October 28, 2023
కజకిస్తాన్: కజకిస్తాన్ లోని కోస్తెంకో బొగ్గు గనిలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 32మంది చనిపోయారు. మరో 14మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. మిథేన్ గ్యాస్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో 252 మంది పని చేస్తున్నారు. ఈ ఘటనపై దేశ అధ్యక్షుడు జోమార్ట్ స్పందించారు. ఈ ఘటన విషాదకరం అని ప్రకటించారు.
గతంలోనూ ఈ బొగ్గు గనిలో అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆగస్టులో ఇదే బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. నవంబర్ 2022లో మరో సైట్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ ఘటనలో 5మంది చనిపోయారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!







