బొగ్గు గనిలో ఘోర అగ్నిప్రమాదం.. 32 మంది దుర్మరణం
- October 28, 2023
కజకిస్తాన్: కజకిస్తాన్ లోని కోస్తెంకో బొగ్గు గనిలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 32మంది చనిపోయారు. మరో 14మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. మిథేన్ గ్యాస్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో 252 మంది పని చేస్తున్నారు. ఈ ఘటనపై దేశ అధ్యక్షుడు జోమార్ట్ స్పందించారు. ఈ ఘటన విషాదకరం అని ప్రకటించారు.
గతంలోనూ ఈ బొగ్గు గనిలో అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆగస్టులో ఇదే బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. నవంబర్ 2022లో మరో సైట్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ ఘటనలో 5మంది చనిపోయారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!
- ఒమన్ లో ఫైర్ వర్క్స్ కు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్, సౌదీలో ఏప్రిల్ ఫార్ములా 1 రేసులు రద్దు..!!
- సజా ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం..!!
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!









