యూఏఈ ఉదారత: 1,000 మంది పాలస్తీనియన్ పిల్లలకు చికిత్స
- November 02, 2023
యూఏఈ: గాజా నుండి విదేశీయుల తరలింపు, గాయపడిన పౌరుల కోసం ఈజిప్ట్ రఫా క్రాసింగ్ తెరిచింది. దీంతో వైద్య చికిత్స కోసం 1000 మంది పాలస్తీనియన్ పిల్లలను యూఏఈకి తీసుకురానున్నట్లు యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది. అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ (ICRC) ప్రెసిడెంట్ మిర్జానా స్పోల్జారిక్ ఫోన్ కాల్ సంభాషణ జరిగింది. ఈ క్రమంలో ఈ ప్రకటన వెలువడింది. ఈ సందర్భంగా వారు గాజాలోని పౌరులకు సురక్షితమైన, నిరంతరాయంగా వైద్య సహాయం అందించడంపై చర్చించారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









