యూఏఈ ఉదారత: 1,000 మంది పాలస్తీనియన్ పిల్లలకు చికిత్స
- November 02, 2023
యూఏఈ: గాజా నుండి విదేశీయుల తరలింపు, గాయపడిన పౌరుల కోసం ఈజిప్ట్ రఫా క్రాసింగ్ తెరిచింది. దీంతో వైద్య చికిత్స కోసం 1000 మంది పాలస్తీనియన్ పిల్లలను యూఏఈకి తీసుకురానున్నట్లు యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది. అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ (ICRC) ప్రెసిడెంట్ మిర్జానా స్పోల్జారిక్ ఫోన్ కాల్ సంభాషణ జరిగింది. ఈ క్రమంలో ఈ ప్రకటన వెలువడింది. ఈ సందర్భంగా వారు గాజాలోని పౌరులకు సురక్షితమైన, నిరంతరాయంగా వైద్య సహాయం అందించడంపై చర్చించారు.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







