యూఏఈ ఉదారత: 1,000 మంది పాలస్తీనియన్ పిల్లలకు చికిత్స
- November 02, 2023
యూఏఈ: గాజా నుండి విదేశీయుల తరలింపు, గాయపడిన పౌరుల కోసం ఈజిప్ట్ రఫా క్రాసింగ్ తెరిచింది. దీంతో వైద్య చికిత్స కోసం 1000 మంది పాలస్తీనియన్ పిల్లలను యూఏఈకి తీసుకురానున్నట్లు యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది. అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ (ICRC) ప్రెసిడెంట్ మిర్జానా స్పోల్జారిక్ ఫోన్ కాల్ సంభాషణ జరిగింది. ఈ క్రమంలో ఈ ప్రకటన వెలువడింది. ఈ సందర్భంగా వారు గాజాలోని పౌరులకు సురక్షితమైన, నిరంతరాయంగా వైద్య సహాయం అందించడంపై చర్చించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







